For Human Purification of Man and Soul = Karma

మనిషి కోసం మనిషి మరియు ఆత్మ శుద్ధి = కర్మ

 

భాగం 1 

 

రచయత: నిఖిల్.

 

“ఈ పుస్తకం నా పిల్లలకు అంకితం.”

 

నిను మంచిగా మారడానికి కారణాము, ఈ పుస్తకం వ్రాయడానికి 

ప్రోత్సహము ఆసక్తిని కలగడానికి కారణం, నా గురువు  – శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మా శ్రీ కృష్ణ భవానీ మోక్ష సహస్ర (పీఠాధిపతి-నాగసాధు)


సారాంశం: ఈ భూమి మీద 90% మానవులకి పురాణముల గురించి మరియు ఎలా జీవించాలి మరియు ఎలా వుండాలి మరియు పాటించవలిసినవి, పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు, ఎల జీవించాలి, ఎల జీవితాన్ని సార్ధకం చేసుకోవాలో తెలిదు, ఈ పుస్తకం మీకు చాలా వరకు తెలియచేస్తుంది. చాల పురాణాలు విని, చదివి, అంధులో మనకు కావలిసిన విషయాలు మరియు పాటించవలసిన విషయాలు తీసుకోని అంధరికి అర్ధమై విధముగా ఈ పుస్తకాన్ని వ్రాసాను. ఈ పుస్తకం లో వున్న కథలు విషయాలు పాటిస్తే చేడు కర్మలు చేయకుండా పుణ్యము సంపాదించుకోవొచ్చు.

Table Of Content

 

1. పురాణాలు వినేటపుడు మరియు దైవ పుస్తకాలు వినేటపుడు, చదివేటపుడు స్నా నం చేసిశుద్ధిగా ఉండాలి.

When listening to or reading Puranas (ancient Hindu scriptures) and religious books, you should take a bath and be clean.

2. భూమి ఎలా పుట్టింది మరియు భూమి మట్టితినకూడదు తింటే రాక్షసి లక్షణాలు వస్తాయి ఎందువల్ల అనేది ఈ కథ.

This story explains how the Earth was created and why you shouldn’t eat dirt from the Earth, as it’s believed to give you demonic qualities.

 

3. పంచ పూజలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం? అవి ఏంటో తెలుసుకుందాం.

Goddess Ammavaru loves the “Pancha Pujas” (five types of worship) very much. Let’s find out what they are.

 

4. దత్తాత్రేయ్రే ుడిచరిత్ర అంటే ఏమిటి అని చిన్న మెట్టలో తెలుసుకుందాము, మార్కండేయ పురాణం.

Let’s learn briefly about the history of Dattatreya, as well as the Markandeya Purana.

 

5. ఒక సారి భూమండలంలో ఏకధాటిగా 12 రోజులు సూర్యుడు రాలేదు ఆ కథకి సతీ సుమతి కథ అని పేరు కూడా ఇందులో వస్తుంది.

There was a time when the sun didn’t appear on Earth for 12 continuous days. This story is also known as the “Sati Sumati” story.

 

6. కృష్ణుడు పుట్టుక మరియు కృష్ణుడు తల్లి పూర్వ జన్మ శాపం గురుంచి (పూర్వ జన్మ కర్మ).

The Birth of Krishna and the Past Life Curse of His Mother (Past Life Karma).

 

7. బహ్ర్మ రాతని మర్చి ఆయువుని పొసే శక్తిఒక్క ఈశ్వరుడుకెవుంది-మృకండుముని పుత్రుడు, మార్కండేయుడు, పుట్టుక మరియు అతని ఆయుష్షు కథ మరియు పుత్రసంతానం కథ.

Only Lord Shiva Can Change Destiny and Grant Longevity The Story of Markandeya, Son of Mrikandu Muni: His Birth, Lifespan, and the Desire for Children.

 

8. ఆత్మలు దయ్యాలుగా ఎలా మారుతాయి.

How Souls Become Ghosts.

 

9. భార్యను తప్ప ఇతర స్త్రీలను చూడకూడదు ఎందుకు? అనవ్సరంగ మట్లాడకుడదు, చెడు కర్మ వస్తుంది. తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు మరియు నిత్యం పాటించవలసిన పనులు.

Complete Human life Men can only see and talk only with her wife, same way Women also do, if required to talk and communicate do limited and required time, If do and see Talk Unnecessarily with Other Women, This Leads to Bad Karma. Important Things to Know and Daily Practices to Follow.

 

10. ఆహారము భోజన నియమాలు.

Food and Eating Rules.

 

11. దేవతలు ఆహారం ఎలా తీసుకుంటారు.

How Gods Consume Food.

 

12. వ్యాస మహర్షి ఎవరు?

Who is Vyasa Maharshi?

 

13. దీక్ష కంకణ ధారణ అంటే ఏమిటి.

What is Deeksha Kankana Dharana (wearing the sacred thread for a vow)?

 

14. తుమ్మెద ఎలా పుట్టిందిదాని కథ మరియు దుర్గా దేవి అమ్మవారికి దుర్గాదేవి అని పేరు ఎలా వచ్చిందిమరియు దుర్గమాంసడి రాక్షసుడి వద కథ.

How was the bumblebee born? Its story and how Goddess Durga got the name Durga Devi, along with the story of slaying the demon Durgamasura.

 

15. నందీశ్వరుడు అయినా శివుడి వాహనం, నంది దేవుడు ఎలా జన్మించాడు ఆయన కథ.

Nandi, the vehicle of Lord Shiva: How was Lord Nandi born? His story.

 

16. గురు భక్తి అంటేఏమిటి? గురువుకి శిష్యుడు ఎలా ఉండాలి? అని ఈ కథ తెలుపుతుంది.

What is devotion to a Guru? This story tells how a disciple should be towards their Guru.

 

17. పిండ పధానం అంటే ఏమిటి? ఇందులో సందేహాలు.

What is Pinda Pradanam (offering to ancestors)? Doubts about it.

 

18. సూర్య దేవుడి కరుణ కథ మరియు ఒక రాజు అందులోని ప్రజలు ఎలా ధర్మంగా ఉండాలో తెలుపుతుందిఈ కథ.

What is Pinda Pradanam (offering to ancestors)? Doubts about it.

 

19. పాపాలను ఎలా తొలగించుకోవాలి? 

How to get rid remove of sins?

 

20. ఇతరుల ఇంట్లో భోజనం చెయ్యకూడదు ఒకవేళ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది? సందర్భాన్ని బట్టి ఇతరుల ఇంట్లో భోజనం చేయవచ్చు మరియు అన్నదానము ఇతర సందర్భములలో ఎప్పుడూ ఒకసారి మాతమే భోజనం చేయాలి.

Should we not eat at others’ homes? What happens if we do? We can eat at others’ homes depending on the situation, and during events like (food charity) and other occasions, we should only eat once.

 

21. దుఃఖములో కన్నా ఈ శోకము గొప్పది? ఏ దుఃఖము మొదటిది? 

What sorrow is greater than this sorrow? What is the first sorrow?

 

22. మాట మీద నిలబడటం అంటే ఏమిటి దానికి ఉదాహరణ ఈ కథ మరియు 4 పక్షులు మాట్లాడటం మార్కండేయ పురాణాన్ని చెప్పడానికి కారణం.

What does it mean to keep your word? An example is this story, and the reason why four birds speak to narrate the Markandeya Purana.

 

23. మనిషి పుట్టుక మరియు జనన మరణాల గురించి తెలిపే కథ మరియు మహర్షులు, యోగులు, జ్ఞానము కలిగిన మానవులు ఎందుకు మౌనముగా ఉంటారు మరియు అతిగా మాట్లాడరు కారణం ఏమిటి?

A story explaining human birth and life-death cycles. Also, why do great sages, yogis, and knowledgeable people remain silent and not speak too much? What is the reason?

 

24. మనిషి నవరంద్రాలు, 9 బ్రహ్మ రందములు మరణానికి ఏమి సంబంధం? ఈ నవరందము నుంచి చనిపోతే మనిషికి ఏ ఫలితం వస్తుంది? అది మనకి ఎలా తెలుస్తుంది? దాని పతిఫలం మరియు కర్మ సిద్ధాంతము ఏమిటి?

What is the connection between the human body’s nine openings (నవరంద్రాలు), the nine Brahmarandhras, and death? What happens to a person if they die through one of these nine openings? How do we know this? What are its consequences and the theory of Karma?

 

25. మనిషికి వచ్చే ఆవులింత అసలు ఎలా పుట్టింది దానికి కారణం ఏమిటి?

How did yawning originate in humans? What is its cause?

 

26. మనిషికి కఠినమైన మరణం ఎందుకు వస్తుంది? ఇది రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనిషి మరణించిన తర్వాత జమ దర్శనం ఎలా అవుతుంది? యమ దర్శనం తర్వాత వారిపాపాలను ఎలా లెక్కించబడతాయి మరియు ఎలా శిక్షించబడతారు? శిక్షించిన తర్వాత మనిషి ఎలా పూర్వజన్మ ఎత్తుతాడు మరియు స్త్రీలు గర్భములో 9 నెలలు ఎలా ప్రవర్థిస్తడో? స్త్రీలు గర్భము తో ఉన్నప్పుడు ఎలా నడుచుకోవాలి పాటించవలసిన విధానాలు.

Why do people have a difficult death? What should we do to avoid this? How does a person see Yama (the god of death) after dying? After seeing Yama, how are their sins counted and how are they punished? After punishment, how does a person take rebirth, and how does a woman behave during the nine months of pregnancy? How should pregnant women behave and what practices should they follow?

 

27. చిన్న పాపము చేసినందుకు మనిషి చెడు కర్మను ఎలా అనుభవిస్తాడో యమలోకంలో తెలిపేకథ.

The story of how a person experiences bad karma in the afterlife for committing a small sin.

 

28. ఏ పాపములకు ఏ శిక్షలు ఉంటాయి? పాపాలు వాటికి అనుభవించవలసిన శిక్షలు.

What sins lead to what punishments? A list of sins and the punishments for them.

 

29. ఏ మనిషి స్వర్గము నుంచి భూమి మీద జన్మించాడు? మరి ఏ మనిషి నరకము నుంచి భూమి మీద జన్మించారు? అనేది మనం ఇందులో తెలుసుకోవచ్చు.

We can learn which people were born on Earth from heaven, and which were born on Earth from hell.

 

30. పతివత్ర ఎంత శక్తివంతమైన వాళ్ళు ఈ కథలో తెలుస్తుంది? వారి మాటకు ఎంత శక్తి ఉంటుందో తెలుస్తుంది? ఈ కథ సుమతి పతివత్ర కథ.

This story shows how powerful devoted wives are and the strength of their words. This is the story of the devoted wife Sumati.

 

31. దత్తాత్రేయుడు ఎలా జన్మిస్తాడు ఈ కథలో తెలుసుకుందాం.

Let’s learn how Dattatreya was born in this story.

 

1. పురాణాలు వినేటపుడు మరియు దైవ పుస్తకాలు వినేటపుడు, చదివేటపుడు స్నానం చేసి శుద్ధిగా ఉండాలి.

 

2. భూమి ఎలా పుట్టింది మరియు భూమి మట్టి తినకూడదు తింటే రాక్షసి లక్షణాలు వస్తాయి ఎందువల్ల అనేది ఈ కథ: పూర్వం విష్ణుమూర్తి తన చెవి గోబీ నుండి బయటికి వచ్చిన పదార్థము నుండి ఇద్దరు రాక్షసులు పుట్టుకొచ్చారు (మనువు,కిట్టక) పుట్టగానే వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్లారు మాకు సృష్టి కావాలి సృష్టించమని బ్రహ్మ దగ్గరికి వెళ్తారు, అప్పుడు బ్రహ్మ కూర్చున్న పువ్వు నుంచి తప్పించుకొని విష్ణు దగ్గరికి వస్తాడు, ఎవరో ఇద్దరు రాక్షసులు వచ్చారు మాకు సృష్టి కావాలి సృష్టించమని నా పైకి వచ్చారు, అని బ్రహ్మ విష్ణువుతో చెప్తాడు, అప్పుడు విష్ణువు ఆ ఇద్దరు రాక్షసుల మీదికి వెళ్తాడు, యుద్ధము చేయమని వాళ్లు ఇద్దరు ఒక సంవత్సరము ఒకతను, ఇంకొక సంవత్సరము ఇంకొక రాక్షసుడు, అలా ఇద్దరు 500 సంవత్సరాలు యుద్ధము చేయసాగారు విష్ణువుకి వీరికి ఎంత శక్తి ఎలా వస్తుంది అని ఆలోచించాడు, సూక్ష్మ దృష్టితో చూశాడు, ఆ ఇద్దరి రాక్షసులకు అమ్మవారు జగన్మాత తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై ఏం కోరిక కావాలో కోరుకోండి అని అన్నది, వాళ్లు మరణం ఉండకూడదు అనేసి కోరిక కోరారు, అమ్మవారు పూర్తిగా మరణం లేకుండా కోరిక నేను ఇవ్వలేను కానీ మీరు ఇద్దరూ అనుకున్నప్పుడు మాత్రమే మాకు మరణం రావాలి అని, అనుకుంటేనే మీకు మరణం వస్తుంది, అని చెప్పి అదృశ్యమైంది. ఇది విష్ణువుకి అర్థమయ్యే అందుకే ఇన్ని వందల సంవత్సరాలైనా చావకుండా నాతో యుద్ధం చేయగలుగుతున్నారు అని అర్థమయ్యే, ఆ జగన్మాతను ఆ అమ్మవారిని ప్రార్థించాడు విష్ణుమూర్తి, అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఈసారి యుద్ధానికి రమ్మను మిగతాదంతా నేను చూసుకుంటాను అనేసి చెప్పింది విష్ణుమూర్తికి, ఇద్దరు రాక్షసులు రాక్షసులతో విష్ణు యుద్ధానికి మొదలవుతుండగా అమ్మవారు  సౌందర్యవంతముగా ఆ రాక్షసుల ముందు ప్రత్యక్షమైంది  వాళ్లు ఆమెను చూసి మోహించి,  అందమైన సుందరిని మేమే వరించాలని విష్ణుమూర్తి ముందర మేమే గొప్పగా ఉండాలి అనేసి ఆ సుందరి ముందు మాట్లాడ సాగారు, ఇదే సమయం అని విష్ణువు మాటలు సరే రాక్షసులారా మీ యుద్ధానికి నేను మెచ్చాను మీకు ఏం వరం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అనేసి చెప్పగా ఆ సుందరి ముందు మాకు నువ్వు ఏమి వరం ఇస్తావు అని ఇద్దరు రాక్షసులు సమాధానమిచ్చి మేమే నీకు వరం ఇస్తాము కోరుకో అని రాక్షసిలిద్దరూ ఇష్టమని అడుగుతారు, అప్పుడు విష్ణువు మీరిద్దరూ నా చేతిలో చనిపోయే వరం కావాలి అని అంటాడు అప్పుడు ఆ రాక్షసులు ఆ మోహములో సరే అని చెబుతారు, చెప్పిన వెంటనే అమ్మవారు అదృశ్యమైపోతుంది, ఇంతలో అ రాక్షసులకి అంతా అర్థమయిపోతుంది, అప్పటి సమయాన ఆ పూర్వకాలంలో సృష్టిలో అంతా మొత్తం నీరే ఉన్నది మంచినీరే ఉన్నది భూమి ఎక్కడా లేదు,. రాక్షసులు ఇద్దరు నువ్వు మా ఇద్దరిని చంపుకోవచ్చు కానీ ఒక షరతు నీటి మీద మాత్రం చంపకూడదు అని రాక్షసులు పెడతారు  విష్ణుకి,   అప్పుడు విష్ణువు   తన ఊరులను తన కాళ్ళను  పెంచసాగాడు  అలా అలా చాలా పెద్దగా పెంచి వాటిమీద ఇద్దరి రాక్షసులను  నిలబెట్టాడు  ఆ రాక్షసుడు కూడా   వాళ్ల శరీరమును పెంచసాగారు,  అలా విష్ణుమూర్తి బ్రహ్మాండముల పెరుగుతూ పెరుగుతూ చాలా పెద్దగా అయిపోయాడు అప్పుడు ఆ ఇద్దరు రాక్షసుల తలను నరికి వేశాడు అప్పుడు ఆ రెండు తలలు తిరగసాగాయి అంత పెద్ద శరీరము తలలు తిరగసాగాయి ఆ రెండు తలల నుంచి వెళ్లి మెదడు గుజ్జు బయటకి చెల్లింది అలా ఆ మెదడులోని గుజ్జు,ఆ చీము ద్రవాలు అన్ని నీటిలో కలిసి భూమి ఏర్పడింది. మినీ బ్రహ్మకి విష్ణువు ఇచ్చి సృష్టి చేయమన్నాడు, అందువల్ల భూమి మీద ఉన్న మట్టిని తినకూడదు, చిన్నపిల్లలు ఎవరైనా మట్టిని తింటే అది రాక్షస   మెదడుతో గుజ్జుతో తయారైన భూమి మట్టి కాబట్టి వారి బుద్ధులు లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది.

 

3. పంచ పూజలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం? అవి ఏంటో తెలుసుకుందాం: 

ఒకటి గంధం, రెండవది పుష్పం, మూడవది ధూపం, నాలుగవది దీపం, ఐదవది నైవేద్యం, పూజలు అంటారు మరియు ఈ ఐదు పూజలకి ఐదు రకాల ముద్రలు కూడా ఉంటాయి పురాణంలో,  ఈ ఐదు రకాల ముద్రలు చేస్తూ,  ఈ ఐదు రకముల పూజలు చేస్తే చాలా ఫలితం వస్తుంది.

 

4. దత్తాత్రేయుడి చరిత్ర అంటే ఏమిటి అని చిన్న మెట్టలో తెలుసుకుందాము, మార్కండేయ పురాణం: 

దత్తాత్రేయుడి చరిత్రలో ప్రత్యేకంగా ఒక నలభై ఎనిమిది వందల శ్లోకాలతో చివరికి వేదవ్యాసులవారు ఒక అపూర్వమైన ఘట్టం ఇచ్చారు, అందుకే మార్కండేయ పురాణంలో సదాచారం అనే ప్రక్రియని వింటే సదాచార విధానాన్ని వెంటనే ఆ శ్లోకాల సారాంశం తెలుసుకుంటే, ఇంకెప్పుడూ ఎవర్ని అసలు ధర్మ సందేహాలు అడగరు,, ఇది దత్తాత్రేయ చరిత్ర లో వస్తుంది. సదాచారాలు దురాచారాలు ఏమి తినొచ్చు, ఏమి తినకూడదు, ఇవన్నీ అందులో ఉంటాయి. అసలు గురువు అంటే ఎవరు ఋష్యశృంగ పురం లో శంకరాచార్యులు వారు ఎందుకు స్థాపించారు, గురుపరంపరలో ఒక్కచోట మాత్రమే మూల ప్రదేశాలు ఉన్నాయి కదా అన్ని చోట్ల శంకరాచార్య పీఠం స్థాపించలేదు? ప్రత్యేకత ఏమిటో కూడా ఇందులోనే ఉంటుంది. మార్కండేయ పురాణం దుర్గా సప్తశతి అనే పేరుతో 700 అమ్మవారి అపూర్వ  ఈ మంత్రమును మహిమ రోజు మీరు చదువుకునే “శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి” మీరు చదువుతున్నది అది దుర్గా సప్తశతి లోని వేద సమ్మతమైన దేవి మంగళ. మంగళ అనే శబ్దం ఉండదు కాకపోతే అది ద్రావిడ సంప్రదాయం వల్ల ఈ మంగళ స్నానం, సర్వమంగళ అని సంస్కృతంలో సర్వమంగళ మాంగల్యే ఉంటుంది. ఇందులో 14 మంది కవుల చరిత్ర ఎంత స్పష్టంగా పూర్తిగా వర్ణించారు. మార్కండేయ పురాణంలో మొత్తం 14 మంది యొక్క చరిత్ర ఉంటుంది. ఇది విన్న, చదివిన వాళ్ళకి,  మానవజన్మ నుంచి విముక్తి కలిగి దేవ జన్మ వస్తుంది. సందేహం లేకుండా కూడా జగద్గురువులు ఈ పురాణాన్ని ఆదేశించారు ద్వారా మానవ జీవితం యొక్క పరమార్థం తెలుసుకొని నుంచి పొందే అవకాశం ఇచ్చారు, ద్వారా గురువు యొక్క గొప్పతనం తెలుసుకొని కైవల్యం పొందారు. సదాచారం తెలుసుకోమన్నారు, ఇవి కాకుండా కొన్ని ఉంటాయి, క్రమంగా తెలుసుకుంటారు, ఇది వింత కథలతో అదే టివి శత్రువులతో, ధర్మముల తో, ధర్మసూక్ష్మములు తో, కూడినటువంటి ఈ పురాణాన్ని సంస్కృతంలో వేదవ్యాసులవారు దాదాపు 14300 రాశారు. తర్వాత  ఈ పురాణాన్ని దాదాపు అయిదువేల గజ్జలలో తిక్కన గారి శిష్యుడు రాశాడు కవిత్రయంలో రెండవవాడు రోజు ఇంట్లో ఉండి ఆయన చేతి భోజనం చేస్తూ ఆయన పాద సేవ చేసి కవిత్వం కాకతీయుల సామ్రాజ్యం కాకతి రుద్రమ దేవికి గంధ వస్త్ర ఉత్పత్తులకు సేనాధిపతి ఉన్నాడు రుద్రమదేవికి ఇద్దరు అన్నయ్య జనసేన అని అంటారు అంటే చాలా ఇష్టం అందుకే ఎటువంటి శిష్యుడైన మారన ని పిలిపించి మీ గురువుగారు మహాభారతం రాశారు అపూర్వమైన గ్రంధావళి గణపతిదేవ చక్రవర్తి కలిసి ఉండే వాళ్ల వల్ల అక్కడి నుంచి వచ్చిన పుణ్యాత్ముడు శిష్యుడు గురువు నువ్వు నాకు అంకితం గా తెలుగులో మార్కండేయ పురాణం రాయడం కూడా కోరాడు. మనసుకు ఆశ్చర్యం కలిగించే కథలు కేవలం మార్కండేయ పురాణంలో ఉన్నాయి.

 

5. ఒకసారి భూమండలంలో ఏకధాటిగా 12 రోజులు సూర్యుడు రాలేదు ఆ కథకి సతీ సుమతి కథ అని పేరు కూడా ఇందులో వస్తుంది: సూర్యుడు కనపడకపోతే భూమండల లో ఉన్న వాళ్లంతా అల్లాడిపోయారు, అగ్రి కూడా మండటం లేదు, దాంతో సూర్యకిరణములు లేవు సూర్యుడు లేడు అప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి సృష్టి కటిక చీకటి, తర్వాత మళ్ళీ అనసూయదేవి అందించి సూర్యుడు వోచేలా చేసింది. అపూర్వ కిరణములతో సూర్యుడు చీకటిని ఎలా తొలగిస్తారు అలాగే ఎన్నో పుణ్య కథలతో పుణ్య విశేషములతో కూడిన మార్కండేయ పురాణం. ఈ కిరణములు ఆధారములను మనం చేసిన పాపం చీకట్లలా తొలగి పోతాయి. మార్కండేయ పురాణం ద్వారా నశిస్తాయి. ఈ మార్కండేయ పురాణానికి మొట్టమొదటి పురాణమని ప్రథమ ఆంధ్రపురాణం అంటారు తెలుగులోకి మారడం మార్కండేయ పురాణం మొదటిది అందుకే మారన మార్కండేయ పురాణం ప్రథమాంధ్ర పురాణము అంటారు అటు వ్యాసులవారు, ఇటు మరణ, ఇద్దరూ పోటీపడి ఒకరితో ఒకరు పోటీపడి ఇచ్చారు వ్యాప్తి చెందడానికి మారణ గణపతి మూల కారకులు, సంస్కృతంలో వ్యాసులవారు ఆయన శిష్యుల్లో ప్రధాని అయినటువంటి సూత మహర్షి ద్వారా ఇది వ్యాప్తి చెందింది. మార్కండేయుడు చెప్పడం వాళ్ళ దీనికి మార్కండేయ పురాణం అని పేరు వచ్చింది.

 

6. కృష్ణుడు పుట్టుక మరియు కృష్ణుడు తల్లి పూర్వ జన్మ శాపం గురుంచి (పూర్వ జన్మ కర్మ): 

మృకండు మహర్షి ఉండేవాడు బ్రహ్మ మానస పుత్రుడైన తండ్రి యొక్క కుమారుడు బ్రహ్మగారికి చాలామంది పుత్రులున్నారు వీరంతా మన సంకల్పంతో పుట్టారు అందులో ఒక పేరు మురుగు అంటే సమృద్ధిగా, ఖండూ, జ్ఞానము కలిగిన వాడు సమృద్ధిగా కలిగిన వాడు, ఆయనకు పెద్దగా పోలికలు లేవు. ఈ చరాచర జగత్తంతా ఈశ్వర మయంగా చూసి ఉత్తమోత్తమం ఆయన అదృష్టవశాత్తూ, మరుద్వతి భార్య యొక్క కుమార్తె ద్వారా భర్తని భక్తితో సేవించి ఏవండీ నాకు కొడుకు పుట్టాలి వాడు చావకూడదు, భర్త తో అంది అప్పుడు అయన, నువ్వు కోరుకున్న సమయాన్ని బట్టి ఒక కొడుకు అడిగితే నీకు 49 మంది కొడుకులు యోగం ఉంది. ఆ వరం ఇస్తున్నాను దేవతల చేతిలో మరణం లేకుండా శాశ్వతంగా ఉండాలంటే నువ్వు 1 సంవత్సరం కలం కొన్ని నియమాలు పాటించాలి అవి?. ఎట్టిపరిస్థితుల్లోనూ విరబోసుకుని నిద్ర పోకు,  మల మూత్ర విసర్జన కి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కడుకోవాలి, లేక స్నానం చెయ్యకుండా నిద్రించా రాదు, కాళ్లు చేతులు కడుక్కోకుండా పగటి పూట మధ్యాహ్నం పూట ఎంగిలితో నిద్ర పోకు, ఈ నియమాలు పాటిస్తే నీకు మంచి పుత్రులు పుడతారు ఆ పుట్టిన వారికి దీర్ఘాయుష్షు కలుగుతుంది దేవతల చేతిలో వారికి మరణం ఉండదు. ఆయన అనుగ్రహం వల్ల గర్భం ధరించింది. అదితి గర్భవతి అయ్యింది దేవతల చేతిలో మరణము లేనటువంటి పుత్రుడు పుడితే, ప్రమాదం అని, ఇంద్రుడు ఆలోచించి? తన తల్లి అయినా అతిధి దగారకు వచ్చి అమ్మ నిను నీకు సేవ చేస్తాను పిల్లవాడు పుట్టేవరకు అని చెప్పాడు. అతిధి సరే అన్ని చెపింది, ఇంద్రుడు సమయం కోసం ఎదురుచుతున్నాడు, అతిధి ఎపుడు అసుచిగా, నియమాలు పాటించకుండా ఎపుడు ఉంటుందా అని, అప్పటికే గర్భం పెరగడం వల్ల అలసట వల్ల కాళ్లు కడుక్కునేందుకు ఓపిక లేక అలాగే వచ్చి నిద్రించింది అప్పుడు ఇంద్రుడు ఆవిడ గర్భంలోకి సూక్ష్మరూపంలో ప్రవేశించాడు ఆ కడుపు లో ఉన్నటువంటి పిండాన్ని 7 ముక్కలు చేశాడు కాని వారు కారణజన్ములు, మల్లి వాటిని 49 ముక్కలుగా చేసాడు, ఇంతలో అతిధి లేచింది ఇంద్రుడిని న కడుపునుండి బయటికి రామనాది, ఇంద్రుడు భయముతో తల్లి అతిధి నాకు శాపం పెట్టకు ఈ 49 మందిని నిను న లోకములో మంత్రులుగా పెట్టుకుంటాను అని చేపడను. అప్పుడు న సోదరి మీ తల్లి న దాగేరుకు పంపింది ఇళ్ల చేయమని, అప్పుడు అతిధి కోపము తో సవతి ఐయాన్న ఇంద్రుడు తల్లి, భవిష్యత్తులో ద్వాపరయుగంలో దేవకి అనే పేరుతో భూలోకంలో జన్మిస్తుంది. అప్పుడు పిల్లలు పుడతారు ఆ పిల్లలు పుట్టగానే చచ్చిపోతుంటే దుఃఖిస్తుంది, చివరగా కృష్ణుడు పుడతాడు. అని శాపం పెడుతుంది. 

 

7. బ్రహ్మ రాతని మర్చి ఆయువుని పొసే శక్తి ఒక్క ఈశ్వరుడుకె వుంది – మృకండుముని పుత్రుడు, మార్కండేయుడు, పుట్టుక మరియు అతని ఆయుష్షు కథ మరియు పుత్ర సంతానం కథ:

పూర్వం మృకండుముని పుత్ర సంతానం తో బాధ పడుతున్నంపుడు, నారదమహర్షి వారికి దర్శనమిచ్చాడు వారణాసి వెళ్లండి మీ పేరు మీదుగా లింగ ప్రతిష్ట చెయ్యండి వారణాశిలో లింగ ప్రతిష్ట చేసిన వారికి ఖచ్చితంగా కైవల్య వస్తుంది. ఇదే కాశీఖండంలో ఉన్నది స్కాందపురాణంలో “నేను కాశీకి వెళ్తాను, అక్కడే ఉంటాను అని ఎవరు నిరంతరం పలుకుతాడు, అటువంటి వాడికి కాశీలో ఉన్న ఫలితం వస్తుంది, కాశీకి వెళ్ళలేకపోయినా ఫలితం వస్తుంది. కాశీ విశ్వనాథుని సేవించడానికి సతీసమేతంగా వారణాసి వచ్చాడు, మొదటిగా డ్యూటీ విఘ్నేశ్వరుణ్ణి దర్శనం చేయనివారు కాశీ లో ఎక్కువ సేపు ఉండాలేరు. విశ్వేశ్వరుని భక్తితో శ్రద్ధతో ధ్రువుడు ప్రతిష్టించిన లింగం వున్నది ఆ ప్రాంతంలో ఈయన ఒక లింగాన్ని ప్రతిష్టించాడు ప్రతిష్ఠింపబడిన మరుద్వతి కూడా ఉండటం వల్ల మరుద్వతి అని పిలవబడింది ఆ లింగాన్ని వాళ్ళు ఆరు నెలలు పూజించారు, పొద్దుట ఆరు గంటలకి సూర్యుడు ఉదయించే సమయంలో సంధ్యా సమయంలో, మళ్లీ తొమ్మిది గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకు, మరల రాత్రి 9 గంటలకి, అర్ధరాత్రి 12 గంటలకు, 6 కాలములో పూజ, శివ పూజ “అర్జునుడు ఈ ఆరు కలలు పూజించ బట్టే, ఈశ్వరుడు పాశుపతాస్త్రం ఇచ్చాడు, ఆ విషయం భారతంలో, అరణ్యపర్వంలో కూడా ,6 కాలములో పూజించ బట్టి అర్జునుడికి ఈశ్వరుడు ప్రసన్నుడయ్యాడు”. ఈశ్వరుని ఆరాధించారు ఈశ్వరుడు ప్రత్యక్షమై నీకు కుమార్తె కావాలంటే నీకు సుఖం ఉంటుంది, పుత్రుడు కావాలంటే మొదట నీకు సుఖం ఉంటుంది, తర్వాత దుఃఖం పొందుతావు అని అదృష్టమయ్యాడు. ఈశ్వరానుగ్రహం తో పుత్రుడు పుట్టాడు ఇతని జాతకం చూసిచెప్పండి అని నారదుణ్ణి అడిగారు, నారదుడు చిరునవ్వు నవ్వి అతన్ని చూడగానే అతని ముఖాన్ని బట్టి హస్తసాముద్రికంని బట్టి అవగతమైపోయింది ఆయువు చాలా తక్కువ కేవలం 11 సంవత్సరాలు ఇతని జాతకం ప్రకారం 11 ఏళ్ళు నిండగానే అతనికి మరణం తప్పదు మరి అనగానే ఒక్క క్షణం గుండె జల్లు మంది మృకండు దుకించాడు, నారదుడు చేపి వెళ్ళిపోయాడు. మల్లి 11  వ సంవత్సరం ఒచ్చాడు నారదుడు.  నారదుడు ఆలోచించే మృకండముని మహర్షి తో నీ పుత్రుడి 11 సంవత్సరము పుట్టినరోజుకి ఋషులను మునులను అందరినీ పిలిచి నీ పుత్రుడిని నమస్కరించమను, అని నారదుడు మృకండముని మహర్షి  కి సలహా ఇస్తాడు. మహర్షులు అందరూ కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా అందరి దగ్గరికి వెళ్లి నమస్కరించాడు అందరూ ఆ చిన్నపిల్లవాడిని దీర్ఘాయుష్మాన్ భవ అని అందరూ ఆయుష్మాన్ తనిగా వర్ధిల్లు అని దీవిస్తారు అప్పుడు నారదుడు నవ్వుతూ ఉంటాడు ఋషులందరూ ఎందుకు నారదా నువ్వు నవ్వుతున్నావు అని అడగక మీరందరూ మృకండముని మహర్షి పుత్రుడైన మార్కండేయుడ్ని దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించారు కానీ అతడికి రేపటితో ఆయువు ముగిస్తుంది అని చెప్పగా ఋషులందరూ ఆశ్చర్యపోతారు, మేమందరము ఆయుష్షు లేని పిల్లవాడికి ఆయుష్షు కలగాలని దీవించాము ఇప్పుడు మాకు ఏమి చేయాలో తోచటం లేదు? నారద అనగా నారదుడు ఆలోచించి మీరు దీవించిన, దీవెన ఫలితం కావాలంటే, బ్రహ్మ దగ్గరికి వెళ్ళండి అని సలహా ఇస్తాడు, అందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. బ్రహ్మ ఇలా అంటాడు రాసిన రాతని నేను మార్చలేను, నుదుట రాసిన రాతని ఒక్క ఈశ్వరుడు మాత్రమే మార్చగలడు ఆ ఈశ్వరుని ప్రార్థించమని ఆ పిల్లవాడికి చెప్పు అని బ్రహ్మ అంటాడు, అప్పుడు ఋషులు, నారదుడు కలిసి ఈశ్వరుని లింగమ చేసి ఈశ్వరుని మంత్రముతో జపిస్తూ ఉండమని సముద్రతీరమున పిల్లవాడు స్మరిస్తూ ఉంటాడు. అప్పుడు యముడు యమపాశము తీసుకొని ఆ పిల్లవాడిని చంపడానికి వస్తాడు, మార్కండేయుడు-పిల్లవాడు ఈశ్వరునిస్మరిస్తూ ఉండగా శివలింగము పట్టుకొని ఉండగా ఆ పాషము పిల్లవాడిని ఏమి చేయలేక పోతుంది, అలా మరల యముడు పాషాన్ని వదలగా ఈశ్వరుడికి కోపం వచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు నా నామస్మరణ చేస్తుండగా  యమపాషాన్ని వదులుతావా అని కోపంతో యముడిని  భస్మము చేయడానికి కోపంతో వస్తాడు  అప్పుడు త్రిమూర్తులు వచ్చి,   యముడిని కాపాడుతారు తన ధర్మం తాను చేశాడని  చెబుతూ ఆ పిల్లవాడికి    ఈశ్వరుడు  ఆయుష్షును పెంచుతాడు.

 

8. ఆత్మలు దయ్యాలుగా ఎలా మారుతాయి: పురాణముల ప్రకారం ఆయుష్షు తీరిన తర్వాత మనిషి మరణిస్తాడు ఆ ఆత్మని యమకింకరులు యమలోకానికి లేదా పుణ్యం చేసుకుంటే పుణ్యలోకాలకి వెళ్తారు ఈ క్రమంలో. ఆయుష్ ఉన్న మనిషి చేసిన తప్పుల వల్ల ఆ వ్యక్తి చనిపోతే ఆ ఆత్మ ఆయుష్ తీరేంతవరకు భూమి మీదే సంచరిస్తూ ఉంటుంది. ఈ ఆత్మలను మాత్రమే కొందరు ప్రజలు చెడు పనులకు ఉపయోగిస్తారు వాటిని దయ్యాలు లేదా చెడు ఆత్మలు అంటారు. వాటికి ఆయుష్షు తీరిన తర్వాత  యమకింకరులు వాటిని తీసుకెళ్తారు.

 

 

9. భార్యను తప్ప ఇతర స్త్రీలను చూడకూడదు ఎందుకు, చెడు కర్మ వస్తుంది ఎందుకు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు మరియు నిత్యం పాటించవలసిన పనులు: మనకి నరదృష్టి ఎలా తగులుతుందో అలాగే, మనం మన భార్యని తప్ప ఇతర స్త్రీలను చూడరాదు, పొరపాటున కూడా కంటితో చూడరాదు, ఎందుకనగా ఎలాగైతే నరదృష్టి ఇతరుల మీద పడుతుందో అలాగే ఇతరుల స్త్రీలను చూసినప్పుడు మన కంటి చూపు అనేది వాళ్ల మీద పడుతుంది పడినప్పుడు మనకి పాపము చుట్టుకుంటుంది మరియు ఒకవేళ వాళ్ళకి గర్భం వచ్చినట్లయితే మనది కూడా అందులో పాపం ఉంటుంది. పూర్వం కంటిచూపు ద్వారా కూడా సంతానం కలిగేది అందువలన ఇతర స్త్రీలను చూడరాదు. ఒకవేళ మాట్లాడవలసి వస్తే కాళ్ల వైపు కానీ పక్కకు కానీ  తల కిందకు పెట్టి కానీ  మాట్లాడవచ్చు  మరియు మనలోపట ఏ చెడు ఉద్దేశ్యము లేకుండా మాట్లాడవలెను.  స్త్రీలను ఫోన్లో టీవీల్లో చూడకుండా ఉంటే ఇంకా మంచిది.

 

10. ఆహారము భోజన నియమాలు: భార్యాభర్తలు తప్ప ఇతర వాళ్ళ ఆహార పదార్థాలు మరియు భోజనంలను పంచుకొని తినరాదు, మరియు కంచములో ఒకరు తిన్న పదార్ధమని ఇంకొకరు తినరాదు ఎంగిలి చేయరాదు. ఇప్పటి భాషలో చెప్పాలంటే షేరింగ్ చేయకూడదు  ఏ తినే వస్తువైనా సరే.

 

11. దేవతలు ఆహారం ఎలా తీసుకుంటారు: ప్రజలు హోమాలు చేసినప్పుడు హోమము గుండమ్మ నుండి, మనకు కనిపించని ద్రవ పదార్థం దేవతలు స్వీకరిస్తారు మిగతా ఆ ద్రవపదార్థమంతా దేవలోకంలో ఒక ప్రాంతంలో ఉంచుతారు దేవతలకి కావలసినప్పుడు దానిని స్వీకరిస్తారు వాటికి కొంతమంది దేవతలు కాపలా ఉంటారు ఇలా దేవతలు హోమం గుండెను చెల్లి వచ్చే ఒక కనిపించని చిన్న ద్రవ పదార్థాన్ని  ఆహారంగా తీసుకుంటారు.

 

12. వ్యాస మహర్షి ఎవరు: వ్యాస మహర్షి తల్లి గర్భము దాల్చగానే క్షణములో వ్యాస మహర్షి పుట్టాడు అతడు పుట్టగానే, పెద్దవాడయ్యాడు. అలా వ్యాసుడి వల్ల మనకు ఎన్ని పురాణాలు మరియు పురాణాల గురించి, వాటి కథలు తెలిసాయి లోకానికి. వ్యాసమహర్షి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజునే గురుపౌర్ణమి అంటారు ఆయన 18 పురాణాలు మరియు 18 ఉపపురాణాలు మరియు బ్రహ్మ శ్లోకాలు మొత్తం 11 లక్షల శ్లోకాలు విభజించి  అందరికీ అర్థమయ్యే రీతిలో వ్రాశాడు.

 

13. దీక్ష కంకణ ధారణ అంటే ఏమిటి: పూర్వం దక్షుడు దక్షప్రతాపతి భాగవతం పురాణం వింటున్నప్పుడు లేదా ఏదైనా దీక్ష కంకణం ధరించినప్పుడు వాటిని సక్రమమైన పద్ధతిలో పాటించాలి. చిన్న తప్పు కూడా పెద్ద పాపాన్ని ఇస్తుంది ఉదాహరణకు దక్షుడు భాగవత పురాణం  వినడం మొదలు పెట్టాడు అప్పుడు దీక్ష కంకణాన్ని కట్టుకొని దీక్షని పాటిస్తూ భాగవతాన్ని వింటున్నాడు, దీక్షా కంకణము ఉన్నప్పుడు నియమ నిబంధనలు పాటించాలి అందులో ఒక నియమా నియమ నిబంధన ముఖ్యమైనది మంచము మీద నిద్రించరాదు. అది తెలుసు కూడా దక్షుడు మంచం మీద నిద్రపోయాడు ఆ చిన్న తప్పుకి పురాణాల ప్రకారం 100 జన్మలు నపుంసకుడిగా పుట్టాలి, తన తప్పును తెలుసుకొని దక్షుడు తపస్సు చేశాడు శివుని మెప్పించాడు శివుడు ఆ పాపాన్ని  ఒక పద్ధతిలో తొలగిస్తాడు.  ఈ చిన్న తప్పుకే ఇంత పెద్ద పాపము వస్తుంది, దీనిబట్టి ఆలోచిస్తే ఈ కలికాలంలో మనం నిద్రలేచినప్పటి నుంచెల్లి పడుకునే అంతవరకు ఎన్ని పాపాలు చేస్తున్నాము ఒకసారి ఆలోచించి ఏది మంచి, ఏది చెడు, ? దేనిని పాటించాలి? దేనిని పాటించకూడదు, అని చూసి,  చదివి,   తెలుసుకోండి,   మరియు పాటించండి.

 

14.  తుమ్మెద ఎలా పుట్టింది దాని కథ మరియు దుర్గా దేవి అమ్మవారికి దుర్గాదేవి అని పేరు ఎలా వచ్చింది మరియు దుర్గ మాంసడి రాక్షసుడి వద కథ: పూర్వం భూమిని దేవతలను అందరిని పాలించాలని కొంతమంది రాక్షసులు మరియు రాక్షస జాతికి చెందిన వాళ్లు ఘోరతపస్సులను చేస్తారు వారందరినీ అమ్మవారు సంహరించింది అందులో ముఖ్యమైన రాక్షసులు, మధు కైటా రాక్షసుడు, సుందని సుంభవ రాక్షసుల, మరియు మహిషాసుర మర్దన రాక్షసుడు, మరియు రక్త బీచుడు రాక్షసుడు చివరిగా దుర్గామాసుడి మరణం. ఇంత మంది రాక్షసుల మరణాల తర్వాత చివరిగా దుర్గం మాసుడి రాక్షసుడి మరణం కథ. ఈ అందరి రాక్షసుల లాగానే ఈ దుర్గ మాసడి రాక్షసుడు కూడా అన్ని లోకాలను తానే పాలించాలనే బ్రహ్మకోసం కఠోర తపస్సు చేస్తాడు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై మరణించే వరం బ్రహ్మ నేను ఇవ్వలేనని చెప్తాడు అప్పుడు, ఈ రాక్షసుడు తెలివిగా నాలుగు కాళ్ల జంతువు రెండు కాళ్ళ మనిషి, గట్టిగా శబ్దం వచ్చే పురుగులు గానే జంతువులు గాని ఏ ఎటువంటి ప్రాణి కానీ, లేదా భూమి మీద లేని జంతువు మరియు భూమి మీద లేని జీవి వల్ల తనకు మరణం సంభవించాలి అని కోరిక కోరుతాడు బ్రహ్మ ని, ఆ జీవికి ఆరు కాళ్లు మరియు రెక్కలు మరియు శబ్దము ఉండవలెను ఆ తర్వాత ఆ శబ్దానికి నా శరీరంలో ఉన్న రక్తమంతా బయటకు వచ్చిన తర్వాత ఆ జీవన మెడమీద కాలు పెట్టి నొక్కితే మాత్రమే నేను చనిపోవాలి అని మరణాన్ని బ్రహ్మతో, అడుగుతాడు అప్పుడు బ్రహ్మ తధాస్తు అంటాడు. అప్పుడు ఇటువంటి జీవి ఆ పూర్వకాలంలో లేదు కావున నన్నెవరూ సంహరించలేరు అనే ఉద్దేశంతో అధికారాన్ని తన చేతిలోకి తెచ్చుకొని ఇంద్రుడిని అందరి దేవుళ్ళని, కష్టపెడతాడు, దేవతలు అందరూ అ రాక్షసుడు భయంతో భూలోకానికి వచ్చి, తెలియని రూపంలో బ్రతుకుతూ ఉంటారు. అప్పుడు అందరూ కలిసి అమ్మవారిని పిలిచి కాపాడమని అడుగుతారు. అమ్మవారు అప్పుడు ఆలోచించి తొమ్మిది రూపంలో ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని చంపి వేస్తుంది.   అప్పటినుంచి  భూమి మీద తొమ్మిదలు ఉత్సవించాయి.   మరియు  దుర్గ మాసుడి అనే పేరు గల రాక్షసుడిని అమ్మవారు  సంహరించింది కావున  అమ్మవారికి  దుర్గాదేవి అని పేరు వచ్చింది.

 

15. నందీశ్వరుడు అయినా శివుడి వాహనం, నంది దేవుడు ఎలా జన్మించాడు ఆయన కథ: పూర్వం ఒక    బ్రాహ్మణుడు  కొన్ని సంవత్సరాలు శివుడు కోసం తపస్సు చేస్తాడు, అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు, ఇతడు నాకు ఒక పుత్రుడు కావాలి ఆ పుత్రుడు నీకు వాహనముగా ఉండాలి అని కోరిక కోరుతాడు, అప్పుడు శివుడు, ఇది చాలా కఠినమైన కోరిక అందుకు నువ్వు, 12 సంవత్సరాలు పూజ చెయ్యాలి, పూజా విధానము ఏమనగా నాకు 12 అవతారాలు ఉన్నాయి ఆ 12 అవతారాలకు సమానంగా 12 లింగములు ప్రతిష్టించాలి, అలాగే లింగములకు పూజ చేస్తూ, నా రూపముతో కూడిన విగ్రహమునకు కూడా పూజ చేస్తూ ఉండాలి, పూజా విధానాలు ఇక్కడ నేను ఈ కథలో వివరించడం లేదు, అలా ప్రతిరోజు 12 సంవత్సరాలు పూజ చేసిన తర్వాత, ఆ 12 లింగముల నుండి ఒక కాంతి వస్తుంది, ఆ కాంతి ఒక గుండ్రటి ఆకారం గల ముద్దగా ఏర్పడుతుంది,  నా గుండెకి కాంతి ముద్ద  ఒక   ఆహార ఫలముగా మారుతుంది,   ఇది అంతా నీ కళ్ళముందే జరుగుతుంది,   ఫలముగా మారిన   పండుని నీవు సగభాగము  మరియు  నీ భార్య  సగభాగము తినాలి.   అప్పుడు  పుత్రుడు జన్మిస్తాడు ఆ పుత్రుడు నాకు నంది వాహనముగా  ఉంటాడు.

 

16. గురు భక్తి అంటే ఏమిటి? గురువుకి శిష్యుడు ఎలా ఉండాలి? అని ఈ కథ తెలుపుతుంది: పూర్వం పితృ కార్యములు సఫలముగా చేసినందువలన రుచికి మరియు మాలినికి ఒక పుత్రుడు జన్మిస్తాడు, రుచి యొక్క పుత్రుడు కనుక అతడి పేరు రౌతుడు అంటారు, మహా కళతో పాండిత్యంతో బుద్ధితో పుట్టాడు, అప్పుడు అతడు పుట్టగానే బ్రహ్మదేవుడు వచ్చి, నువ్వు విష్ణు కోసము 100 సంవత్సరాలు తపస్సు చేయి అని చెబుతాడు, అలాగే నువ్వు 13వ మనవు అవుతావు అని చెబుతాడు బ్రహ్మ. ఈ అందరి మనువుల చరిత్రలో వెంటే మోక్షము కలుగుతుంది. అలాగే బృహస్పతి తండ్రి అంగిరధుడు దగ్గర భూతి అనే మహర్షి చేరాడు, అంగిరధుడు చాలా వాక్చాతుర్యం కలవాడు, ఎంతగా అంటే పార్వతి తల్లి మీనా దేవి తన కూతురిని శివుడికి ఇవ్వను అని అంటే ఈ అంగిరతుడు వెళ్లి మాట్లాడి పెళ్లికి ఒప్పించాడు అలా శివపార్వతుల పెళ్లి జరిపించాడు. ఇలాంటి అంగిరతుడు దగ్గర భూతి అని ఒక శిష్యుడు చేరాడు, గురువుని భక్తితో భూతి క్షేవించాడు అప్పుడు అంగిరతుడు, బూత్ కి వరాన్ని ఇస్తాడు, ఇప్పటినుంచి నీవు ఏమి చెప్పినా అది అవుతుంది, మరియు నీవంటి తపస్ ర్యాలీ ఈ లోకములలో ఉండడు,   మరియు  నువ్వు  ఈ త్రిమూర్తులను   శాసించే  శక్తిని ఇస్తున్నాను  అని వరాన్ని ఇస్తాడు.  ఇలా భూతి  గురు శక్తి వల్ల  అనేక విద్యలు తపశక్తి  పొందాడు,   కానీ భూతికి  చాలా కోపం ఉంటుంది.  ఆ కోపం వల్ల బూతి ఆశ్రమం చుట్టుపక్కల వర్షం ఎక్కువగా పడదు, వర్షం ఎక్కువగా పడితే వారిని ఈ భూతి మహర్షి కోపం వల్ల శపిస్తాడని ఆశ్రమం చుట్టుపక్కల వర్షం ఎక్కువగా కురిపించడం, అలాగే సూర్యదేవుడు కూడా ఎక్కువ వేడిని ఆశ్రమం చుట్టుపక్కల ఉండకుండా చూసుకుంటాడు ఇలా ప్రతి ఒక్క దేవుళ్ళు అతని కోపానికి భయపడుతూ పనిచేస్తూ ఉంటారు ఈ బూత్ కి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉంటారు. ఇలా చాలా కోపం వల్ల తన ఆశ్రమానికి ఈ ఒక్క శిష్యుడు రాలేదు అలా కొన్ని సంవత్సరాల తర్వాత. ఒక శిష్యుడు బూతి ఆశ్రమానికి వచ్చాడు, ఆశీస్సుడు భూతి గురువు చాలా గురు భక్తితో అన్ని పనులు చేసి పెట్టేవాడు శాస్త్రములను నేర్చుకునేవాడు ఇలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు భూతి మహర్షికి యజ్ఞం చేయవలసి వచ్చింది అది వేరొక ప్రాంతంలో, అందువలన ఆశ్రమం నుండి వెళ్లి కొన్ని రోజులు అక్కడ ఉండి యజ్ఞాన్ని జరిపించి మళ్లీ తిరిగి ఆశ్రమానికి రావాలి, కానీ ఈ భూతి మహర్షి ప్రతిరోజూ అగ్నిదేవుడని పూజించేవాడు నిత్యం అగ్ని ఆరాధన తన ఆశ్రమంలో జరిగే నిత్యం అగ్ని వెలుగుతూ ఉండేది, అందువల్ల శిష్యుడికి ఈ బాధ్యత అప్పగించి బూతు మహర్షి బయలుదేరుతాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ్రమంలో అగ్ని ఆరిపోకుండా చూడమని శిష్యుడికి ఆజ్ఞాపించి వెళ్ళాడు, జాగ్రత్తగా ఆరిపోకుండా చూసుకున్నాడు చివరి రోజు తన గురువు వచ్చే రోజున అలసిపోయే అలా నిద్రలోకి జారుకున్నాడు అగ్ని మండటం ఆగిపోయింది ఎందుకంటే బూతి మహర్షి ఆశ్రమం లో లేదు అందుకని అగ్ని మామూలుగా అందులో ద్రవ్యాలు కట్టలు వేస్తేనే మండుతాయి బుహుతి మహర్షి ఉన్నప్పుడు తను వేసిన వెయ్యకున్న ఆ అగ్ని మండుతూ ఉండేది తన భయానికి ఎక్కడతనం అగ్నిదేవుని బూతి మహర్షి శపిస్తాడని భయంతో అగ్ని మండుతూ ఉండేది కానీ ఈ శిష్యుడు కి అంత శక్తి లేదు కాబట్టి తాను యుద్ధంలో కట్టెలు ద్రవ్యాలు వేసినప్పుడు మాత్రమే మండే వాడు అలా రోజంతా వేస్తూ ఉండేవాడు, అలసిపోయి నిద్రలో ఉండటం వల్ల అందులో వేయవలసిన ద్రవ్యాలు సరిపోక అగ్నిదేవుడు ఆరిపోతాడు. అప్పుడు ఆ శిష్యుడికి చాలా భయం వేస్తుంది ఎక్కడ తన గురువు వచ్చి నన్ను శపిస్తాడు  అని భయంతో  ఉన్నాడు,   అలా శిష్యుడు ఆలోచించి  తన గురువును తలుచుకొని తన గురు భక్తితో తను నేర్చుకున్న   అగ్నిదేవుడని  మంత్రములతో పూజ చేస్తాడు  అప్పుడు అగ్నిదేవుడు  ప్రత్యక్షమై  నేను నీకు మూడు వరాలు ఇస్తాను కోరుకో అని బోతి మహర్షి శిష్యుడికి అగ్నిదేవుడు చెబుతాడు, నా అగ్ని దేవుడు ఈ శిష్యుడిని పరీక్షిస్తాడు ఈ మూడు వరాలతో ఏ వరమైన తన సొంత కోసం అడుగుతాడా లేదా అని అప్పుడు శిష్యుడు తన గురువు మీద తనకి ఎంత భక్తుందో ఇక్కడ మనకి తెలుస్తుంది అప్పుడు శిష్యుడు మొదటగా మా గురువుకి పుత్ర సంతానం లేదు పుత్ర సంతానం కావాలంటే కఠోర తపస్సు చేయాలి ఎండలో వానలో తపస్సు చేయాలి కానీ ఈ పంచభూతాలు తనకి భయపడి తను ఎక్కడున్నా కూడా అధిక వర్షము కఠిన వేడి సూర్యుడు లేకుండా చూపకుండా ఉంటున్నారు అందువల్ల కఠోర తపస్సు చేయలేకపోయాడు, ఇలా తపస్సు చేస్తేనే నీకు పుత్రుడు కలుగుతాడు అని బ్రహ్మ మా గురువుకి అనగా భూతి మహర్షికి చెబుతాడు తన కోపం వల్ల వరుణ దేవుని  మరియు సూర్యదేవుని శపిస్తాడేమో అని వాళ్ళు అతిగా వర్షాలు  మరియు వేడిని కలగకుండా ఉంచుతున్నారు మా గురువు ఎక్కడ ఉంటే అక్కడ  అలా మా గురువుకి  పుత్ర సంతానం లేదు అందుకే  నా మొదటి వరం ఏమనగా మా గురువుగారికి పుత్రుడు కలిగేలా చూడండి.  నేను నీకు మూడు వరాలు ఇస్తాను కోరుకో అని బోతి మహర్షి శిష్యుడికి అగ్నిదేవుడు చెబుతాడు, నా అగ్ని దేవుడు ఈ శిష్యుడిని పరీక్షిస్తాడు ఈ మూడు వరాలతో ఏ వరమైన తన సొంత కోసం అడుగుతాడా లేదా అని అప్పుడు శిష్యుడు తన గురువు మీద తనకి ఎంత భక్తుందో ఇక్కడ మనకి తెలుస్తుంది అప్పుడు శిష్యుడు మొదటగా మా గురువుకి పుత్ర సంతానం లేదు పుత్ర సంతానం కావాలంటే కఠోర తపస్సు చేయాలి ఎండలో వానలో తపస్సు చేయాలి కానీ ఈ పంచభూతాలు తనకి భయపడి తను ఎక్కడున్నా కూడా అధిక వర్షము కఠిన వేడి సూర్యుడు లేకుండా చూపకుండా ఉంటున్నారు అందువల్ల కఠోర తపస్సు చేయలేకపోయాడు, ఇలా తపస్సు చేస్తేనే నీకు పుత్రుడు కలుగుతాడు అని బ్రహ్మ మా గురువుకి అనగా భూతి మహర్షికి చెబుతాడు తన కోపం వల్ల వరుణ దేవుని మరియు సూర్యదేవుని శపిస్తాడేమో అని వాళ్ళు అతిగా వర్షాలు మరియు వేడిని కలగకుండా ఉంచుతున్నారు, మా గురువు ఎక్కడ ఉంటే అక్కడ, అలా మా గురువుకి పుత్ర సంతానం లేదు అందుకే నా మొదటి వరం, ఏమనగా మా గురువుగారికి పుత్రుడు కలిగేలా చూడండి. రెండవ పురం ఏమనగా మా గురువు కోపం వల్ల తనకి చాలా నష్టం కలుగుతుంది ఇప్పటి నుంచెల్లి మా గురువుకి ఎటువంటి కోపం లేకుండా వరమివ్వండి అని అగ్నిదేవుని బూతి మహర్షి శిష్యుడు అడుగుతాడు. మూడవ వరం ఏమనగా ఈ ఆశ్రమంలో ఒకవేళ నేను ఉన్న లేకపోయినా వేరే శిష్యులు వచ్చిన వాళ్లకు నా పరిస్థితి రాకూడదు అందువల్ల ఈ హోమంలో వేయవలసిన పదార్థాలు వేసిన వెయ్యకపోయినా నిత్యం అగ్ని వెలుగుతూ ఉండాలి. ఇలా మూడు వరాలు తన గురువు కోసం అడుగుతాడు. ఇంతలోగా తన గురువు ఆశ్రమానికి వస్తాడు శిష్య నాకు కోపం తగ్గిపోయింది ఏం జరిగిందో చెప్పు అని భూతి మహర్షి ధన శిష్యుడిని అడుగుతాడు, జరిగిన కథ అంతా తన గురువుకి చెపుతాడు అప్పుడు తన గురువు తన శిష్యుడిని చూసి చాలా సంతోషిస్తాడు, వరాలు కూడా ఇస్తాడు అప్పుడు విష్ణు దేవుడు ప్రత్యక్షమైతాడు భూతి మహర్షి మరియు విష్ణు దేవుడు కలిసి మీ ఇద్దరము ఆడిన నాటకం ఏది ఇంత కోపం ఉన్న మహర్షి దగ్గరికి అసలు విద్య నేర్చుకోవడానికి ఉండటానికి ఏ శిష్యుడు వస్తాడు లేదు అని పరీక్షించడానికి  ఇలా మేము నాటకం ఆడవలసి వచ్చింది అనే విష్ణు దేవుడు భూతి మహర్షికి చెబుతాడు.   ఇలా ఈ కథ  గురుభక్తి గురించి చెబుతుంది,   మరియు ఏ గురువు అయినా అన్ని తెలిసి ఉంటాయి కాకపోతే ఏమీ తెలియనట్టు గురువుల ఉంటారు  తన శిష్యులను మరియు ఇతరులను పరీక్షించడానికి.

 

17. పిండ ప్రధానం అంటే ఏమిటి? ఇందులో సందేహాలు: ప్రతి మనిషి చనిపోయిన తర్వాత వారి వారి కర్మల ద్వారా వారు స్వర్గానికి లేదా నరకానికి వెళ్తారు, మీరు పిండము పెట్టినప్పుడు ఆ సమయంలో వారు ఒకవేళ స్వర్గములో ఉన్న నరకములో ఉన్న ఆ పదార్ధములను వారు స్వీకరిస్తారు మరియు పిండము సరిగ్గా పెట్టకపోవడం అందులో లోపాల వల్ల సంతానము కలగదు ఒకవేళ కలిగిన కూడా ఆరోగ్య సమస్యలు లేదా అంగ వైకల్యము వస్తుంది లేదా వాళ్లకు మీ మీద కోపం ఉన్న, శాంతి లేకపోయినా ఈ సమస్యలు వస్తాయి. ముఖ్యమైన విషయం ఏమనగా మనం నిత్యం దేవుళ్లను పూజించకపోయినా పర్లేదు కానీ పిండ ప్రధాన మాత్రం సక్రమంగా చేయాలి. దీనివల్ల మీ ఇంటికి పిల్లలకు అన్ని విధాల సౌఖ్యాలను కలిగిస్తుంది. కొంతమంది సందేహం ఏమనగా చనిపోయే చాలా సంవత్సరాలు అయినా పిండ ప్రదానాలు లేక భోజనాలను సమర్పించినప్పుడు ఒకవేళ వాళ్ళు నరకంలో కానీ స్వర్గంలో కానీ ఉన్నప్పుడు వాటిని వాళ్లు స్వీకరిస్తారు ఒకవేళ వాళ్ళు వేరొక జన్మ ఎత్తినప్పుడు వారికి మధ్య 32 దేవతలు ఉంటారు మనం పెట్టే ప్రతి వస్తువు కానీ పిండ ప్రధానం కానీ మొదటిగా మనం ఎవరికి పెడుతున్నామో వారికి వెళ్ళదు ఈ 32 దేవతలు స్వీకరించి ఆ ఫలితాన్ని పెట్టిన పిండము సంబంధించిన వాళ్లకి ఈ పుణ్యాన్ని ఇస్తారు. మరియు ఒకవేళ వారికి ఇష్టమైన వ్యక్తులను అన్యాయముగా కష్టపెట్టిన వాళ్లకి  శుభం కలగదు.

 

18. సూర్య దేవుడి కరుణ కథ మరియు ఒక రాజు అందులోని ప్రజలు ఎలా ధర్మంగా ఉండాలో తెలుపుతుంది ఈ కథ: ఈ కథ విన్నవారికి చదివిన వారికి పుణ్యం కలుగుతుంది ఆయువు దోషాలు తొలగుతాయి. పూర్వం ఒక రాజు ఉండేవాడు ఆ రోజుల్లో ప్రతి వ్యక్తికి ఆయుష్షు ఉండేది, ఒకరోజు తల స్నానము చేస్తుండగా తన భార్య ఆ రాజు మీద ఉన్న ఒక చిన్న తెల్ల వెంట్రుకను చూసి దుఃఖించింది, అప్పుడు ఆ రాజు ఎందుకు అలాగా దుఃఖిస్తున్నావు ఏమి కారణము అని అడగక, రాజు భార్య నీకు ఒక తెల్ల వెంట్రుక వచ్చింది అంటే నీవు ముసలితనానికి దగ్గర అయ్యావు అని ఏడుస్తున్నాను అని తన భార్య రాజుతో అన్నది, అప్పుడు రాజు ఎన్ని సంవత్సరాలు నేను ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలిస్తున్న ఈ పాలనలో నాకు పనిలో మరిచిపోయి నా వయస్సు కూడా నేను చూసుకోలేదు, ఎందుకనగా పూర్వం ప్రతి మనిషి ఒక వయస్సు రాగానే తపస్సుకి వెళ్తారు, తెల్ల వెంట్రుక వచ్చిందంటే నేను కూడా ఇక తపస్సుకు వెళ్లాలి అని రాజు అనుకొని రాజ్యంలోని ప్రజలందరికీ చెబుదామని ఆహ్వానిస్తాడు, అప్పుడు ప్రజలందరూ వస్తారు రాజు తన నిర్ణయాన్ని ప్రజలకు చెప్తాడు ప్రజలందరూ  తన రాజు మీద ఉన్న ప్రేమతో  గౌరవంతో  మీరు ఎన్ని సంవత్సరాలు ధర్మపద్ధముగా ఈ రాజ్యాన్ని పాలిస్తున్నారు ఇప్పుడు మీరు  రాజ్యాన్ని వదిలి తపస్సు కోసం అడుగులకు వెళితే మీ కుమారులు సరిగ్గా పరిపాలిస్తారో లేదో అని మాకు భయం వేస్తున్నది సందేహం ఉన్నది  అని ప్రజలు అంటారు,  రాజు మీద ఉన్న ప్రేమతో ప్రజలందరూ దుఖిస్తారు,   రాజు  నేను మూడు నెలల తర్వాత  అడవికి వెళ్లి తపస్సు చేసుకుంటాను అని ప్రజలందరితో   చెబుతాడు.  ప్రజలందరూ కలిసి ఇలాంటి రాజు మనకి దొరకరు ఇలాంటి ధర్మపద్ధమైన పాలన ఎవరు చేయరు అని ప్రజలందరూ నిర్ణయించుకొని, రాజకీయ వృద్ధ వయస్సు వస్తుందని కదా రాజు అడవికి వెళ్లి తపస్సు చేసుకుంటాను అని అంటున్నాడు, అలా అయితే ఆరోగ్య సమస్యలు మరియు వయస్సును పెంచే శక్తి సూర్యదేవుడికి ఉంది, ఇటువంటి ఆరోగ్య సమస్యలైనా సూర్యదేవుడు తొలగిస్తాడు అందువలన మనమందరము కలిసి సూర్య దేవుడిని ఆరాధిస్తాము అని ప్రజలందరూ సూర్యదేవుడని ఆరాధిస్తూ ఉన్నారు, ఎవరికి తోచిన విధంగా వారు తపస్సు చేయసాగారు, అలా రాజ్యంలో ప్రజలందరూ కొన్ని రోజులు తపస్సు చేయగా, సూర్య భగవానుడు తన దూతను ఈ ప్రజల దగ్గరికి పంపుతాడు, సూర్యుడు అనుగ్రహం ఎలా తొందరగా జరుగుతుందో ఆ దూత చెబుతాడు ఒకానొక పర్వతం ఉంటుంది అది, ఇప్పుడు మన కాశీ దగ్గరలో ఉంటుంది ఆ పర్వతం ఆ రోజుల్లో ఆ పర్వతం దగ్గరికి వెళ్లి తపస్సు చేయండి సూర్యుడు తొందరగా మీకు ప్రత్యక్షమవుతాడు అని ఆ దూత ప్రజలందరితో చెబుతారు అలా ప్రజలందరూ కలిసి ఆ పర్వతం దగ్గరికి వెళ్లి 30 రోజులు తపస్సు చేస్తారు, సూర్యుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలా కోరుకో అని ప్రజలను అంటారు అప్పుడు ప్రజలందరూ మా రాజుకి ఇప్పటినుంచి 10000 సంవత్సరాలు ఆయుష్షు ఉండాలి, మరియు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదు అని వివరాన్ని అడుగుతారు ప్రజలందరూ వాళ్ళ రాజు కోసం, ప్రజలందరూ రాజ్యానికి వస్తారు రాజు యవ్వనముగా మారుతాడు, ప్రజలందరూ జరిగిన విషయాన్ని రాజుతో చెప్తారు, అప్పుడు రాజు దూకిస్తాడు మీరు వరాన్ని నాకోసం కోరారు, కానీ నాకు జీవించాలని లేదు ప్రతి మనిషి తన చివరి క్షణములలో తపస్సు చేయాలి మోక్షము పొందాలి అనుకుంటాడు అలాగే నేను కూడా, తపస్సు చేయాలనుకుంటున్నాను మీరు ఇలా నాకు నచ్చని వరాన్ని వచ్చేలా చేశారు కానీ రాజు దక్కిస్తాడు ఆ సమయంలో రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు, అప్పుడు తన భార్య ఒక సలహా ఇస్తుంది రాజకీ.  మనము ఇద్దరము వెళ్లి ఈ ప్రజలందరూ మీకోసం తపస్సు చేశారు,  అలాగే మనమిద్దరం కూడా అదే పర్వతము దగ్గరికి వెళ్లి ఆ సూర్య   దేవుడి కోసం తపస్సు చేద్దాము,   మనము కూడా ఈ ప్రజలందరికీ వాళ్ళ భార్యలందరికి  మీకు ఎంత ఆయుష్షు ఉందో అంత ఆయుష్షు ఆయు రాజ్యములో అందరికీ ఉండాలి అని తపస్సు చేద్దాం అని భార్య రాజుకు సలహా ఇస్తుంది,   రాజు కూడా  ఒప్పుకుంటాడు నేనొక్కడినే ఆయుషు కలిగి ఉంటే నా ముందు నా ప్రజలు నా భార్య అందరూ చనిపోతారు అలా కాకుండా ఉండాలంటే నువ్వు చెప్పిన సలహానే చేద్దామని రాజు మరియు రాణి కలిసి,  సూర్య దేవుడి అనుగ్రహం కోసం   తపస్సు చేస్తారు అప్పుడు సూర్యదేవుడు   ప్రత్యక్షమవుతాడు అప్పుడు ఈ రాజు రాణి అడిగిన ఘోరాన్ని  ఇస్తాడు,  రాజు ప్రజల కోసము ప్రజలు రాజకోసము ధర్మపద్ధముగా   ఉన్నారు మనకి తెలుస్తుంది ఈ కథ ద్వారా.

 

19. పాపాలను ఎలా తొలగించుకోవాలి? పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు పాటించవలసిన నియమాలు? దేవుడి దగ్గర తల వెంట్రుకలను ఎందుకు ఇస్తారు? దాని ఫలితం ఏమిటి: మనం ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతం చుట్టుపక్కల, దేవస్థానానికి వెళితే ఫలితం ఏమి ఉండదు, కాబట్టి మీరు ఉన్న ప్రాంతం కాకుండా ఆ ప్రాంతం నుంచి ఏదైనా దూర ప్రాంతము అనగా పుణ్యక్షేత్రము వెళితే, దర్శనం చేసుకుంటే మీ పాపాలను కొంతమేరకు తొలగించినట్లు అవుతుంది, అలా అని తెలిసి పాపాలు చేసి, దేవుడిని దర్శించుకుంటే ఈ ఫలితము దక్కదు పాపాలు త్రులిగిపోవు.

 

పుణ్యక్షేత్రాలు వెళ్లినప్పుడు పాటించవలసిన కొన్ని నియమాలు, ఇందులో ముఖ్యంగా ఏ దేవుడి దర్శనానికి వెళుతున్నప్పుడు ఆ దేవుడి పేరుగా మాట్లాడాలి, పిలవాలి. ఉదాహరణకు మీరు శివుడి పుణ్యక్షేత్రమునకు వెళుతున్నప్పుడు చివరగా మీరు ఏది పలికిన శివ లేదా ఈశ్వర అని జోడి చేసి ఇతరులను  పలకండి,   లేదా  శివుడిని తలుచుకుంటూ    సంభాషణ చేస్తూ  ఉండాలి,   ఇతరులను పేరు పెట్టి పిలిచిన లేదా వస్తువులను తీసుక రమ్మని చెప్పిన చివర శివ  ఇది నాకు ఇవ్వు,  శివ ఇది నాకు పెట్టు,  శివ  ఇలా రమ్మను,   అని శివుడి పేరుతో జత చేసి మాట్లాడాలి.  మరియు నీచమైన సంభాషణలు చేయకూడదు మాట్లాడకూడదు, మంచము మీద లేదా పైన పడుకోకూడదు, కింద ఏదైనా చాప గాని దుప్పటి కానీ వేసుకుని పడుకోవచ్చు, సునాపానము లేదా మధు పీనము మరియు అధిక చల్లటి వస్తువులు కానీ నీరు కానీ పదార్థములు కానీ తినకూడదు త్రాగకూడదు, మరియు మాంసాహారము తినకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, చెడు సినిమాలు వీడియోలు చూసుకుంటూ కాలక్షేపం చెయ్యకూడదు,   ముఖ్యముగా  కోపముగా ఉండకూడదు,   పైన లేదా కుర్చీ మీద కూర్చోకూడదు, నేల మీద మాత్రమే కూర్చోవాలి, వృద్ధులు కానీ కూర్చోలేని పరిస్థితి ఉన్న వాళ్లకు  ఈ నియమము  పాటించదు. ఇలా కొన్ని నియమాలు   పాటిస్తే పుణ్యక్షేత్రము వెళ్లిన పూర్తి ఫలితము  వస్తుంది.

దేవుడి కి తల వెంట్రుకలు ఎందుకు ఇస్తారు? మనం చేసే పాపాలు అన్ని తల వెంట్రుకలు ఉంటాయి అందువలన తల వెంట్రుకలను దేవుడికి సమర్పిస్తారు దానివల్ల పాపాలు కూడా తొలగిపోతాయి, కానీ ఆడవారు మాత్రం మొక్కుకున్నప్పుడు లేదా భర్త కోసము తల వెంట్రుకలు ఇవ్వవచ్చు,  మిగతా సందర్భములలో  రెండు లేక మూడు వెంట్రుకలు  ఇవ్వవచ్చు.

 

20. ఇతరుల ఇంట్లో భోజనం చెయ్యకూడదు ఒకవేళ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది? సందర్భాన్ని బట్టి ఇతరుల ఇంట్లో భోజనం చేయవచ్చు మరియు అన్నదానము ఇతర సందర్భములలో ఎప్పుడూ ఒకసారి మాత్రమే భోజనం చేయాలి:  ఎవరి ఇంట్లోనైనా వాళ్ళ చేసిన చెడు కర్మలు, పాపములు కొంత మొత్తములో వారి ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలలో చేరుతాయి లేదా ఉంటాయి అందువలన ఎక్కువ సందర్భములలో ఇతరుల ఇంట్లో భోజనం లేదా ఏదైనా పదార్థములను తినరాదు అలా తిన్నట్లు అయితే వాళ్ల పాపాలను మనము తీసుకున్నట్లు అర్థము. మరియు ఇతరుల ఇంట్లో సందర్భం వల్ల అన్నదానము వల్ల మనము అన్నము భోజనము తినవచ్చు మరియు భోజనం తిన్న తర్వాత ఆ ప్రదేశములో తిన్న వస్తువును లేదా పాత్రను కడగరాదు, అలా కడిగితే  అన్నదానం చేసిన ఫలితము  అన్నదానం చేసిన వాళ్లకి ఉండదు.

 

21. దుఃఖములో కన్నా ఈ శోకము గొప్పది? ఏ దుఃఖము మొదటిది: పూర్వం విష్ణు దేవుడు మరియు నారద మహర్షి మరియు ఇతర మహర్షులు దేవతలు అందరూ కూర్చొని ఉండగా ఒక సందర్భంలో దుఃఖములో, శోకములో ఏది గొప్పది అని ఇతరులు ప్రశ్న వేస్తారు అప్పుడు, ఆ సభలో అందరూ మాట్లాడసాగారు చివరికి నారదుడు అన్ని దుఃఖములో కన్నా పుత్రశోకము సంతాన దుఃఖము మొదటిది అని చెప్పాడు, అప్పుడు విష్ణువు పుత్రశోకము సంతాన దుఃఖము కన్నా మొదటి స్థానం ఆకలి, ఆకలి చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది ఆకలి మొదటి స్థానం అని విష్ణువు అంటాడు. కాదు పుత్రసోహమే మొదటిది అని నారద మహర్షి అంటాడు అప్పుడు విష్ణు నారద మహర్షిని మానవుడి జన్మ ఎత్తు అని భూలోకానికి పంపిస్తాడు అప్పుడు భూలోకములో నారదుడు ఒక, అమ్మాయిగా జన్మించుతాడు, అలా స్త్రీ మూర్తిగా జన్మించిన నారదుడు పెళ్లి చేసుకునే సంతానము కలిగి కుమారులకు జన్మనిస్తా ఇస్తాడు చివరిగా ఆ కుమారులు పెద్ద పెరుగుతారు ఒకానొక సందర్భంలో నారదుడి కి జన్మించిన తన కుమారులు అందరూ చనిపోతారు అలా ఉన్న సందర్భంలో నారదుడు ఆహారము దొరకక చాలా రోజులు ఉంటాడు అలా ఉండగా తన కుమారులను ఒకరి మీద ఒకరిని పరుచుకొని పెట్టి వాళ్ళ శవాల మీద నుండి పైకి ఎక్కి చెట్టు మీదున్న ఆహార పదార్థాన్ని  తింటాడు  అలా పుత్ర శోకము కన్నా  ఆకలి అనేది చాలా గొప్పది అదే మొదటి స్థానంలో ఉంటుంది అని విష్ణువు ఆ సందర్భము అయిన తర్వాత విష్ణువు ప్రత్యక్షమై చెప్పినాదని మళ్లీ తన లోకమునకు తీసుకొని వెళ్తాడు ఈ కథ నేను చాలా కావలసిన రీతిలో చిన్నగా  వివరించారు.

 

22. మాట మీద నిలబడటం అంటే ఏమిటి దానికి ఉదాహరణ ఈ కథ మరియు 4 పక్షులు మాట్లాడటం  మార్కండేయ పురాణాన్ని  చెప్పడానికి కారణం: పూర్వం శుక్రుడు అనే మహర్షి ఉండేవాడు ఆ మహర్షి మాటంటే అది చేసి నిలబెట్టుకునేవాడు, ఎంతలా అంటే అతడిని పరీక్షించడానికి ఇంద్రుడు మారువేషములో ఒక పక్షి రూపంలో చిక్కిపోయిన, చనిపోవడానికి దగ్గరగా ఉన్న పక్షి రూపంలో, మరియు ఆహారము తినకపోతే మరుక్షణము చనిపోయే పక్షులు రూపంలో ఉండి అలాగే శుక్రుడు మహర్షి దగ్గరికి వస్తాడు, ఇంద్రుడు మారువేషములో పక్ష రూపంలో ఉన్నాడు అప్పుడు ఆ పక్షి ఇలా అన్నది, నీవు మాటిస్తే ఏదైనా చేస్తావు అని నాకు తెలిసింది అందువలన నీ దగ్గరికి నేను ఇలా వచ్చాను నేను చిక్కిపోయే ఆహారము లేక చనిపోయే స్థితిలో ఉన్నాను, నాకు ఆహారము కావాలి నాకు నువ్వు మాట ఇస్తావా ఆహారము ఇస్తాను అని పక్ష చెప్పగా శుక్రుడు ఆ పక్షికి అడుగు నీవు ఏమైనా అడుగు నేను మాట తప్పకుండా నీకు ఆహారము ఇస్తాను అని శుక్క్రడు పక్షికి మాట ఇస్తాడు, అప్పుడు పక్షి నాకు ఆహారం అంటే మనిషి మాంసము కావాలి అలా అని చనిపోయిన మనిషి మాంసం కాదు ఇప్పుడే నా ముందే చనిపోయిన మనిషి మాంసం ఆహారముగా కావాలి అని పక్షి శుక్రుడి తో చెప్పింది, అప్పుడు ఆ మహర్షి అతడికి నలుగురు పుత్రులు ఉన్నారు వారిని పిలిచి నా తండ్రి మాటగా మీరు ఎవరో ఒకరు ఈ పక్షికి ఆహారంగా వెళ్ళండి అని తండ్రి పుత్రులను ఆజ్ఞాపిస్తాడు ఆ మహర్షి ఎంత గొప్పవాడు అంటే చనిపోయిన మనిషిని మాత్రం బతికించగలడు ఆ విషయము ఆ పుత్రులకు తెలుసు అయినా సరే ఆ సందర్భములో ఆ మహర్షి పుత్రులు భయముతో మరచిపోయి మేము మీరు చెప్పిన మాటను పాటించలేము మేము ఆహారముగా ఆ బక్క చిక్కిన పక్షికి ఆహారముగా వెళ్లలేము అని తండ్రి మాటను ధిక్కరించారు ఆ మహర్షికి కోపం వచ్చి మీరు ఈ క్షణమే పక్షులుగా మారిపోండి అని తన పుత్రులని శపిస్తాడు, ఇంతలో తన పుత్రులు దుఃఖించి, మీ శాపాన్ని ఉపసంహరించుకోండి మేము చేసిన అపరాధాన్ని మన్నించండి తండ్రి అని ఆ ఆ నలుగురు పుత్రులు పక్ష రూపంలో చెప్పారు అప్పుడు తన తండ్రి ఆలోచించి మీరు నలుగురు వచ్చే జన్మలో ఒక పక్షులు నలుగురు పక్షులుగా జన్మిస్తారు జన్మించి మీకు మనిషి భాష మాట్లాడకండి కలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు మరియు ఇప్పుడు ఈ జన్మలో నేర్చుకున్న విద్యలు వచ్చే జన్మలో నేర్చుకున్న విద్యలు పురాణాలు అన్ని గుర్తుకు ఉంటాయి ఈ భూమి మీద ఎవరు ఏమి అడిగినా ఏ ధర్మ సందేహాన్ని అయినా ఏ పురాణమైన మీరు చెప్పగలుగుతారు మీకు మానవ భాష ఉంటుంది అని తన తండ్రి తన పుత్రులకు శాపాన్ని ఇలా వివరంగా చెబుతాడు అలా వచ్చే జన్మలో ఆ పక్షులు నాలుగు ధర్మపక్షుల పేరుతో పుట్టి, ధర్మసందేహాలను పురాణములను చెపుతూ ఉంటాయి. మీరు ఒక పక్షి కడుపులో నాలుగు గుడ్లుగా జన్మిస్తారు ఆ పక్షి కూడా ఒక మహర్షి కోపానికి పక్షిగా శాపాన్ని అనుభవిస్తుంది ఎప్పుడైతే ఆ పక్షికి అర్జునుని ధానము తగిలి నాలుగు గుడ్లు అనగా మీ నలుగురు జన్మిస్తారు. అని తన తండ్రి తన పుత్రులకి శాపాన్ని గురించి చెబుతాడు, ఈ నాలుగు గుడ్లు ఈ నాలుగు పక్షులు మహాభారత యుద్ధము ప్రదేశములో సెమీక మహర్షికి ఈ ధర్మపక్షులు నాలుగు గుడ్లు దొరుకుతాయి వాటిని పెద్ద చేసి, ఈ ఈ నాలుగు ధర్మపక్షులను పెద్దగా అయ్యేవరకు తన ఆశ్రమంలోనే చూసుకుంటాడు. ఇలా ఒక నాలుగు ధర్మ పక్షులు ఎలా మాట్లాడుతాయి వాటి జన్మమేమిటి అనేది నీకు తెలిసింది కథలో కొంచెం వెనక్కి వెళితే మొదటగా ఈ ధర్మ పక్షుల తండ్రి తన మాట కోసం పుత్రులను ఆహారముగా ఉండమంటాడు ఆ పుత్రులు ఉండరు కాబట్టి ఆ మహర్షి ఆహారముగా ఉంటాను అని, తన ప్రాణాన్ని కాళ్ల నుంచి తలపైకి తీసుకురాసాగాడు పూర్వం మహర్షులు వారి ప్రాణములను కాళ్ల నుంచి వెళ్లి తల మీదుగా   ప్రాణాన్ని వదులుతారు అలా తన ప్రాణాన్ని వదల సాగాడు   ఇంద్రుడు మారువేషంలో పక్షరూపంలో వచ్చి ఆహారం   అడగడం వల్ల అలా ప్రాణత్యాగానికి సిద్ధమైన  మహర్షిని చూసి  ఇంద్రుడు  మెచ్చుకుంటాడు  ఇలా మాట కోసం ప్రాణాన్ని కూడా వదిలేసే వ్యక్తి మహర్షి యొక్క కథ.

 

23. మనిషి పుట్టుక మరియు జనన మరణాల గురించి తెలిపే కథ మరియు మహర్షులు, యోగులు, జ్ఞానము కలిగిన మానవులు ఎందుకు మౌనముగా ఉంటారు  మరియు  అతిగా  మాట్లాడరు కారణం ఏమిటి?:

ఈ కథ విన్న వారు లేదా చదివిన వారు వారి మరణానంతరం కష్టపడకుండా మరణించారు సులువుగా సంతోషముతో మరణిస్తారు మరియు నరకమునకు వెళ్ళుటకు తక్కువ అవకాశం ఉంటుంది. ఈ కథ కృత యుగంలో మూడవ పాదములో, శ్రీ మహా విష్ణువు వక్షస్థలం మీద నుంచి, శ్రీవత్సవ అనే పుట్టుమచ్చ నుంచి బ్రూహు మహర్షి పుట్టాడు కొంతకాలం తర్వాత, బ్రహ్మ మానస పుత్రుడిగా బయటకి వచ్చాడు, శ్రీవత్సవ గోత్రములో ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి గోత్రం పేరే శ్రీవత్స అని పేరు పెట్టారు. మరి బ్రహ్మకి పుత్రుడు అయ్యాడు మరియు విష్ణు కి పుత్రుడయ్యాడు, వంశంలో ఒకతను శుక్రాచార్యుడు మరియు చవనుడు మరియు ఆప్లు వాదుడు, అవురుదుడు మరియు జమదగ్ని మరియు పరశురాముడు ఈ ఐదు మంది ఆ వంశము నుంచి జన్మించారు గొప్పతనాన్ని తెచ్చారు. ఈ వంశములో పుట్టిన వారు అందరిని బ్రూహు వంశస్థులు కాబట్టి, భార్గవులు అంటారు. కొంతకాలం తర్వాత ఈ గోత్రము రెండు విధములుగా విభజించబడింది ఒకటి శ్రీవత్సవ గోత్రము మరియు భార్గవ గోత్రము, ఈ వంశములో శ్రీ వాత్సవుడు అనే ఒక పుణ్యాత్ముడు పుట్టాడు. ఇతడికి వివాహము అయిన తర్వాత పుట్టినప్పటినుంచి ఇతడు మరియు ఇతడి భార్య పుణ్యకార్యాలు కొనసాగించారు ఉదాహరణకు ఎవరైనా అతిథి వచ్చినప్పుడు వారి ఇల్లు అతిధులకు సమర్పించి వాళ్లు బయట పడుకునేవారు ఇలా ప్రతీ విషయంలోనూ ధర్మబద్ధముగా పుణ్యములను అనుసంధానించి జీవించసాగారు, ఇలాంటి పుణ్య దంపతులకు సంతానము కలగలేదు దానికోసం అని సంతాన పూజలు హోమాలు చేశారు కొంత కాలానికి, వారికి ఒక పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుడు ఆ పిల్లవాడు జన్మించేటప్పుడు కానీ జన్మించి ఐదు సంవత్సరాలైనా కానీ, మాట్లాడటం లేదు, చుట్టుపక్కల వారు మరియు ఈ దంపతులు నా పుత్రుడికి మాటలు రావేమో అనుకొని, బాధపడుతూ ఉండేవారు అలా ఐదు సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలైనా కానీ ఆ పుత్రుడికి మాటలు రావడం లేదు, తన తండ్రి ధర్మబోధలు చెప్పిన తన తల్లి అన్నము పెట్టినప్పుడే తింటాడు లేకపోతే కావాలి అని కూడా మాట్లాడడు ఇలా అస్సలు ఏమాత్రం మాట్లాడకుండా మౌనంగా పుట్టినప్పటినుంచి 16 లేదా 15 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మౌనంగానే ఉన్నాడు ఒకరోజు తన తండ్రి దక్కిస్తూ నేను ఏ పాపం చేశాను నాకు ఇలాంటి పుత్రుడు జన్మించాడని తన పుత్రుడిని, నిందించసాగాడు, మన తండ్రి ఆ పుత్రుడికి ఎన్ని ఆచమనాలు విద్యలు, ధర్మబోధలు ఎన్ని చెప్పినా కూడా అతడు కంఠస్థం చెయ్యలేక పోతున్నాడు మాట్లాడలేకపోతున్నాడు నువ్వు ఎలా ఉంటావో మేము చనిపోయిన తర్వాత పాపపుణ్యాలు నీకు ఎలా తెలుస్తాయి ఇవన్నీ రోజు ఆచరిస్తేనే మంచి కర్మ లభిస్తుంది అని తన తండ్రి పుత్రుడుతో బాధతో దుఃఖిస్తూ, తన పిల్లవాడితో అన్నాడు, ఆ బాధను చూడలేక తన పుత్రుడు ఒక్కసారి అకస్మాత్తుగా, తండ్రి నాకు నువ్వు చెప్పే విద్యలు, ధర్మాలు, ఆచమనాలు పాటించవలసిన విషయాలు నీకంటే నాకే ఇంకా బాగా తెలుసు ఇవి అన్ని గత 15000 జన్మల నుంచి పాటిస్తూ వస్తున్నాను, నాకు 15 వేల జన్మల పుట్టుక మరియు మరణం జీవన విధానం నాకు తెలుసు ఇలా నేను పదిహేను వేల జన్మలు ఎత్తుతూ చివరిగా నీకు పుత్రుడిగా జన్మించాను, ఇన్ని జన్మలు నేను అన్ని పాటించాలి, అన్ని జన్మలలో మాట్లాడటం వలనే కర్మ ఫలితాలు, లెక్కించబడుతున్నాయి, అన్నిటికీ కారణం మాట్లాడటం మరియు మాట్లాడకుండా ఉండటం నాకు మంచిదనిపించింది మరియు ఈ సమయంలో ప్రతి క్షణం నేను నా మనసులో, ఆ నారాయణని విష్ణుదేవుడని స్మరించుకుంటూ ఉంటున్నాను, నా తపస్సుని నువ్వు భంగం కలిగించావు మాట్లాడమని నీ బాధను తట్టుకోలేక నేను ఇలా మాట్లాడవలసి వచ్చింది. నువ్వు చెప్పిన ధర్మాలన్నీ నేను గత 15వేల జన్మలలో పాటించి ఉండాలి అందుకే ఈ జన్మలో నేను ఏమి మాట్లాడకుండా ఆ దేవుడు స్మరణలో నిమిత్తమై తపస్సులో ఉన్నాను మీతో కలిసి తింటూ పడుకుంటూ మాట్లాడకుండా ఉంటూ దేవుడని స్మరిస్తూ ఉన్నాను, ఇలా తన పుత్రుడు ఒక్కసారి ఆకస్మాత్తుగా మాట్లాడటం చూసి తన తండ్రి ఆశ్చర్యపోయాడు మరియు తన తండ్రి తన పుత్రుడకు శిష్యుడుగా మారాడు అప్పుడు తన తండ్రి నీకు ఇన్ని జన్మలు ఎలా గుర్తున్నాయి అందులో నీ గత జన్మ గురించి నాకు వివరించు బోధించు అని తన తండ్రి తన పుత్రుడని అడిగాడు అప్పుడు తన పుత్రుడు నేను గత జన్మలో ఒక బ్రాహ్మణుడిగా మనిషి జన్మ ఎక్కాలు 5000 సంవత్సరాలు జన్మించారు నా పూర్వ జన్మలో అందుకు కారణం నా గురువు దత్తుడు మరియు నాకు 50 సంవత్సరాలు నా గురువైన దత్తాత్రేయ దర్శనము 50 సంవత్సరాల తర్వాత నాకు జరిగింది. అప్పుడు నా దేవుడు గురువైన దత్తాత్రేయ స్వామి నాకు ఒక పూజించుకునే దత్తాత్రేయ శిల్పము నాకు ఇచ్చాడు ప్రతిరోజు నువ్వు ఈ శిల్పాన్ని పూజించు నీకు మంచి ప్రతిఫలం వస్తుంది మరియు నీకు పూర్వ జన్మ ఉండదు ఇలానే నీవు మంచి కర్మలు చేస్తూ బతుకుతావు ఎప్పుడైతే నీవు గురువుని మరచి పోతావు మరియు ఈ శిల్పాన్ని పూజించడం ఆపివేస్తావో అప్పటినుంచి నీకు పతనము మొదలవుతుంది అని తన దత్తాత్రేయ గురువు  తెలియజేశాడు  అలా నేను  5000 సంవత్సరాలు జీవించాలి నా గురువు ఇచ్చిన శిల్పముని పూజిస్తూ నా గురువు  నీ పూజిస్తూ  అలా ఒకరోజు  నేను పురాణాలు ఎక్కడ చెప్పినా వేదాలు ఎక్కడ  చెప్పిన మరియు ఆశ్రమాలను కట్టి  ఎందరో విద్యార్థులను చేరదీసి విద్యను బోధించేవాడని అలా పురాణాలు చెప్పడం సాగించాలి  నా పురాణానికి  వీరబత్తి వచ్చేవారు ఎక్కడ పెట్టిన లేదా ఎక్కడ అడవిలో  పురాణము చెప్పిన  వేల సంఖ్యలో ప్రజలు వచ్చి వినేవారు  అందరికీ వసతులు ఏర్పాటు చేయగానే స్తోమత నాకు కలిగేది నా గురువు వల్ల  అది నేను మరిచి  నేనే గురువును అనే అహంకారము కలిగింది దానితో నేను ఒక సంవత్సర కాలం నా గురువుని నేను భక్తిశ్రద్ధలతో పూజించలేదు ఆ ఫలితం వల్ల నేను  మంచాన పడ్డాను  కానీ చేతులు చర్చి పడిపోయాయి.  పలాసర కాలము నేను అనారోగ్యముతో బాధపడి ఆ చివరి క్షణములలో సంవత్సర కాలము నా గురు అయిన దత్తాత్రేయుడని తలుచుకుంటూ ధ్యానించు మరణించడం వల్ల ఆ పుణ్యం వల్ల నేను మీ వంశములో మనిషిగా జన్మించాను, మరియు నా దత్తాత్రేయ గురువు నాకు ఒక వరమిచ్చాడు నేను ఎన్ని జన్మలెత్తినా నాకు ఆ జన్మ గుర్తుకు ఉంటుంది అన్ని విద్యలు పురాణాలు కూడా గుర్తుంటాయి వరాన్నిన గురు అయిన దత్తాత్రేయ ఇచ్చాడు. దీనివల్ల నాకు ఈ అన్ని పదిహేను వేల జన్మలో గుర్తున్నాయి మరియు నా పూర్వ జన్మలో, నేను అతిగా మాట్లాడటం వల్ల, మరియు ప్రజలు చెప్పిన మాటల వల్ల, అహంకారం వల్ల నేనే గురువు అని అనుకోవడం వల్ల, మీరు మరణించాల్సి వచ్చింది మళ్ళీ మనిషి జన్మ ఎత్తాల్సి వచ్చింది. నా పుణ్యము ఏమిటంటే చివరి మరణించే రోజులలో నీరు నా గురువైన దత్తాత్రేయుడు స్పందించడం వల్ల, మంచి పుణ్య వంశములో మీ వంశములో జన్మించాను అందువల్ల నేను ఈ 16 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మాట్లాడట్లేదు, మౌనంగా ఉన్నాను మాట్లాడటం వల్ల,  లేదా అతిగా మాట్లాడటం వల్ల  చెడు కర్మ వచ్చే అవకాశం ఉంది.  తండ్రికి  జననము మరియు మరణాల గురించి చెప్పాడు  మరియు  మాట అనేది ఎంత  కఠినము మరియు అంత విలువైనది  దాని గురించి ఈ కథలో మీకు తెలిసింది.

 

24. మనిషి నవరంద్రాలు, 9 బ్రహ్మ రంద్రములు మరణానికి ఏమి సంబంధం? ఈ నవరంద్రము నుంచి చనిపోతే మనిషికి ఏ ఫలితం వస్తుంది? అది మనకి ఎలా తెలుస్తుంది? దాని ప్రతిఫలం మరియు   కర్మ సిద్ధాంతము ఏమిటి?:  మనిషికి 9 బ్రహ్మ రంద్రములు ఉంటాయి, అందులో ముఖ్యముగా ఋషులు, యోగ సిద్ధాంతాలు, పుణ్యము చేసుకున్న వాళ్లు, తపశక్తి కల వ్యక్తులు వీరు మాత్రము వారి ఆత్మను లేదా మరణాన్ని మనిషి తలపై ఒక రంద్రం ఉంటుంది, పైన ఆ రంద్రమును పగల కొట్టుకొని తన మరణాన్ని తన ఆత్మని ఆ రంద్రము నుంచి బయటకి తొలగించి మరణించినట్లయితే, లేదా మరణిస్తే వారు స్వర్గానికి వెళ్తారు అని నమ్మకం మరియు పుణ్యము లభించుందని అర్థం. మరియు ఇతర బ్రహ్మ రంధ్రములు అనగా ఉదాహరణకు, పూట్ల రంద్రము లేదా మల రంద్రం నుంచి ప్రాణము వదిలితే వారు నరకమునకు వెళ్తారని నమ్మకము అలా, చనిపోయాడని మనకి ఎలా తెలుస్తుంది ఉదాహరణకు మల రంద్రం నుంచి చనిపోయిన వ్యక్తి ఆ మలరంద్రమున వ్యర్ధము బయటకి వస్తుంది, అప్పుడు కచ్చితంగా ఆ వ్యక్తి నరకమునకు వెళ్ళినట్టు సంకేతం, ఇలా తొమ్మిది బ్రహ్మానందం వాన వల్ల కర్మలను బట్టి ఆ రంద్రం నుంచి మరణించి పాపాలను అనుభవిస్తారు. ఇలా చివరి మరణం సమయంలో ఇలా చనిపోకుండా ఉండడానికి ప్రతి మనుషులు ఒక శక్తి ఉంటుంది దాని పేరు ఊదావుడు, ఈ శక్తిని మనము ప్రతి పూజలోనూ స్మరిస్తూ ఉంటాం ఉదాహరణకు ప్రాణాయ స్వాహా లేదా ఉదాహరణ స్వాహా ఇలా పూజలలో మేము మనము వింటూ ఉంటాము ఇలా హుదాముడిని మనము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ స్మరిస్తూ కొన్ని విషయాలలో సంతృప్తిగా పాటిస్తూ ఉంటే,   మనిషి  చనిపోయే చివరి క్షణములలో ఈ హుదావుడు  మూత్ర రంధ్రము లేదా  మన రంద్రము లేదా ఇతర చెడు బ్రహ్మ రంధ్రములు నుంచి  ప్రాణము వెళ్లకుండా  లేదా మరియు  కఠిన మరణాన్ని ఇవ్వకుండా  కాపాడుతాడు.

 

25. మనిషికి వచ్చే ఆవులింత అసలు ఎలా పుట్టింది దానికి కారణం ఏమిటి: పూర్వం ఆవులింత అనేది లేదు, ఒక రాక్షసుడు స్వర్గముని తను పాలించాలనే దుర అహంకారంతో ఇంద్రుడిని మింగేస్తాడు తన నోటిలోనే బంధిస్తాడు, అప్పుడు దేవతలందరూ మా రాజైన ఇంద్రుడు ఆ రాక్షసుడు మింగేసాడు అని బ్రహ్మ విష్ణు దేవుళ్ళ దగ్గరికి దేవతలందరూ వెళ్లి బాధపడతారు అప్పుడు బ్రహ్మ ఆలోచించి ఒక మనిషి అనగా శక్తిని సృష్టిస్తాడు అదే ఆవులింత, ఈ శక్తిని ఆ రాక్షసుడు దగ్గరికి వెళ్లి ఆవహించు అని బ్రహ్మ ఆజ్ఞాపిస్తాడు అప్పుడు ఆ శక్తి అ రాక్షసుడు దగ్గరికి వెళ్లి ఆవహిస్తుంది,. దానితో ఆ రాక్షసుడు ఆవులింత చేస్తాడు దానితో  నోటి దగ్గర లేదా లోపల ఉన్న  ఇంద్రుడు  బయటికి వచ్చేస్తాడు, ఆ శక్తి  ప్రతి జీవిలోకి లేదా మనుషులకి  ఉద్భవించు సాగింది.

 

26. మనిషికి కఠినమైన మరణం ఎందుకు వస్తుంది? ఇది రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనిషి మరణించిన తర్వాత జమ దర్శనం ఎలా అవుతుంది? యమ దర్శనం తర్వాత వారి పాపాలను ఎలా లెక్కించబడతాయి మరియు ఎలా శిక్షించబడతారు? శిక్షించిన తర్వాత మనిషి ఎలా పూర్వజన్మ ఎత్తుతాడు మరియు స్త్రీలు గర్భములో 9 నెలలు ఎలా ప్రవర్తిస్తాడు? స్త్రీలు గర్భము  తో ఉన్నప్పుడు  ఎలా  నడుచుకోవాలి  పాటించవలసిన విధానాలు: 

 చనిపోయే ముందు మన మనసులో ఏది మదిలో ఉంటుందో అంటే ఏది అనుకుంటామో అలా వచ్చే జన్మకి కొంతమేరకు ప్రభావితం చేస్తుంది, అందువలన వార్తిక్యంలో లేదా చనిపోయే ముందు దేవుడి స్మరణను చేస్తూ ఉంటే కొంతమేరకు కఠిన మరణము లభించదు. మనిషి మరణానికి ముందే యమకింకరులు ప్రదేశమునకు వచ్చి ఉంటారు, ప్రాణము తీయుటకు వారి చేతిలో వరుణ పాశము అనే పేరు గల వస్తువు ఉంటుంది దాని ద్వారా మనిషి నుంచి ఆత్మని బయటకి లాగుతారు, వారి పుణ్యము కర్మను బట్టి ఆ ఆత్మ ని బయటకు తీసే ముందు నరక వేతన పొందుతారు, ఆ బాధని మనం వర్ణించలేము వారి వారి పాపపుణ్యాలను బట్టి మరణించే సమయంలో బాధను అనుభవిస్తారు. చనిపోయే ముందు ధనము మీద వ్యామోహం ఉన్నవారు ఎడారిలో సర్పము ల జన్మిస్తారు. తప్పుడు మాటలు చెప్పేవారు మరియు ధర్మమును పాటించని వారు మరియు శాస్త్రములను దిక్కరించేవారు, పాటించకుండా చెప్పేవారు ఇలాంటి వారంతా దుర్భర స్థాయిలో కఠినమైన మరణాన్ని పొందుతారు. సుఖముగా ఆనందంగా మరణించాలంటే శీతాకాలంలో కట్టెలు దానము చేయాలి అనగా ఇప్పటి కాలంలో వంట గ్యాస్ సిలిండర్స్  దానము చేయవచ్చు  ఇలా చేసిన వారు కొంతమేరకు  సుఖముగా  మరణిస్తారు.  ఇంటికి పెద్దలు వచ్చిన గురువులు వచ్చిన వారికి గంధము పుయ్యటం వలన ఆ వ్యక్తి మంచం పట్టి జ్వరముతో లేదా అనారోగ్యముతో చివరి క్షణాలలో మరణించడు సుఖముగా సులువుగా మరణిస్తాడు. ఉష్ణ బాధతో మరణించకుండా ఉండాలంటే చందనము దానము చేయాలి. హరీష్ రావు పూజ చేసేటప్పుడు అమ్మవారికి మరియు శివుడికి దేవుళ్ళకి గంధమును వారి మీద చల్లని లేదా గంధమును సమర్పించిన కొంతమేరకు పుణ్యము లభిస్తుంది. ఇలా చేస్తే ఈ పుణ్యం వల్ల మనిషి మంచం పట్టి మంచం లో దుఃఖిస్తూ కఠిన మరణాన్ని పొందడు, సుఖముగా మరణిస్తాడు. పంచ్ ఉపకారాలు చేసిన పుణ్యము లభిస్తుంది అవి గంధం, దీపం, పుష్పం, నైవేద్యం, ధూపం, ఈ ఈ ఐదు అర్చనలో చేస్తే  పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు  మరియు గురువులకు కూడా సమర్పించవచ్చు. ఇలా గురువులకు దేవుళ్లకు పెద్దలకు ఈ పంచోపచారాలు చేస్తే మనిషి ఆయుషు తీరాక వార్తక్యములో సుఖముగా ఆనందంగా మరణిస్తాడు.  ఇప్పుడు ప్రాణం పోయే మందు మనిషికి ఎవరు కనపడతారు మొదటగా పరమ పాపాత్ములు మరణించే ముందు యమకింకరులు వస్తారు మరియు కొంచెం పాపం తక్కువ చేస్తే ఇద్దరూ యమకింకరులు వస్తారు. ఇలా కాకుండా పుణ్యము పాపము సమానముగా చేసిన వారికి స్వయముగా యముడే వస్తాడు. మరియు పుణ్యం ఎక్కువ చేస్తే పాపం తక్కువ చేస్తే యమధర్మరాజు తెల్లటి వస్త్రములను ధరించి సౌఖ్యమైన ముఖముతో ఆనందముతో దర్శనం ఇస్తాడు. మరియు 90 శాతం పుణ్యం చేస్తే పాపము చాలా తక్కువ చేస్తే దేవదూతలు విమానముతో దర్శనం ఇస్తారు వారి కర్మలను బట్టి కొంచెం బాధను కలిగించి పుణ్యలోకములకు తీసుకెళ్తారు. వారి పుణ్యమును బట్టి కొందరు గంధర్వ లోకమునకు మరియు కిమ్ పురుష లోకమునకు మరియు యక్ష లోకములకు మరియు నరక లోకములకు లేదా స్వర్గలోకములకు వారి వారి పుణ్యమును బట్టి వెళ్తారు. మరియు బ్రహ్మ లోకం వైకుంఠ లోకం, ఈ త్రిమూర్తుల   లోకములకు వెళ్లాలంటే చాలా కష్టం చాలా పుణ్యం చేసుకొని ఉండాలి అది ఈ కలికాలంలో  జరగడం కష్టం.  పాపాత్ములు చనిపోయే ముందు ఒక్కసారిగా ఉలిక్కిపడటం బాధపడటం చేస్తూ ఉంటారు అది మనుషులకు చెప్పలేరు యమకింకర్లు ముందే వచ్చి ప్రాణము తీసే కొన్ని రోజుల ముందు నుంచే ప్రాణాన్ని నెమ్మదిగా తీస్తూ బాధపెడుతూ ఉంటారు. ఇలా యమకింకరులు కోపముతో ఉంటారు గర్జిస్తారు. ఇలా ఎమ్మకింకరులు వాళ్ళ ప్రాణాన్ని పేటించి యమపాశముతో వాళ్ళ ప్రాణమును లాగుతారు. అప్పుడు ఆ యమపాషాన్ని శరీరంలోకి యమకింకరులు ప్రవేశపెడతారు శరీరంలో ఉన్న ఆత్మని ఒక దగ్గరికి చేర్చుతుంది వారి వారి ధర్మలను బట్టి ఒక దగ్గరికి చేర్చిన ఆత్మను వారున పాశము బ్రహ్మ నవరంద్రాలు నుంచి వారి కర్మలను బట్టి బయటకి లాగుతుంది. ఉదాహరణకు కొందరికి మూత్ర రంద్రం నుంచెల్లి లేదా మలరంద్రమును చెల్లి లేదా కళ్ళు,  నోటి నుంచి వారి పాపపుణ్యాలను బట్టి  ప్రాణము  బయటకి వరుణ పాశము లాగుతుంది.  ఇలా ఎమకింకరులు ప్రాణము లాగగానే శవము గట్టిగా కట్టలాగా అయిపోతుంది మరియు బయటకు లాగిన ప్రాణాన్ని ఒక యాతన శరీరములో ప్రవేశపెడతారు బయటకు లాగిన ప్రాణాన్ని ఎక్కువ సేపు బయట ఉంచరు. ఈ యాతన శరీరములో ఈ బయటకు లాగిన్ ఆత్మను పెట్టి యముడు పెట్టే నరక బాధలు ఏమయాతనలు కొంతమేరకు అనుభవిస్తాడు. చమకంకరలు ఇచ్చే యాతన శరీరము కూడా మనిషి చేసిన పాపపుణ్యాలను బట్టి ఉంటుంది. మంచి పుణ్యాలు చేస్తే కొంచెం మంచి యాతన శరీరం వస్తుంది. ఉదాహరణకు పుణ్యం చేసిన వారికి యముడు పెట్టే నరకయాతన తట్టుకునే  యాతన శరీరము లభిస్తుంది.  పాపాలు చేసిన వారికి యాతనాశరీరం ఇస్తారు ఆ యాతనా శరీరమునకు ఆహారం తినడానికి అవకాశం ఉండదు మరియు తిన్న ఆహారము బయటికి రావడానికి మలమూత్ర  శక్తి మరియు అవయవాలు ఉండవు.  ఇప్పుడు యాతనాశరీరమునకు ఆహారము వెళ్లాలంటే పాత శరీరము ఆత్మ విడిచిన శరీరము తొందరగా పూడ్చి పెట్టాలి లేదా కాల్చివేయాలి. అంతవరకు యాతన శరీరంలో ఉన్న ఆత్మకి బాధ కలుగుతుంది అందుకే ఎంత త్వరగా శరీరమని కాల్చివేసిన లేదా పూడ్చివేసిన తర్వాత యాతన శరీరంలో ఉన్న వ్యక్తికి ప్రశాంతత దొరుకుతుంది కొంతమేరకు. కొంత బాధ కలుగుతుంది. మరియు ముఖ్యమైన విషయం ఏమిటంటే పాతిపెట్టిన లేదు కాలబెట్టిన శరీరము ఎప్పుడైతే ఎముకలు బయటికి వస్తాయో అప్పటినుంచి మాత్రమే యాతనా శరీరంలో ఉన్న ఆత్మకి ముక్తి కలుగుతుంది పాతిపెట్టిన సరే ఎముకలు ఎప్పుడు బయటికి వస్తాయో అప్పటినుంచి ముక్తి కలుగుతుంది యాతనాశరీరంలో ఉన్న ఆత్మకి, కాబట్టి పాతిపెట్టిన శవాలకి వ్యక్తులకి ఎప్పుడైతే ఎముకలు బయటికి వస్తాయో అప్పటి సమయము నుంచే విముక్తి ఉంటుంది అప్పటివరకు భూమి మీదే బాధపడుతూ తిరుగుతూ ఉంటాడు.  మరణించిన తర్వాత మనము ఇచ్చే తిలోదకములు మాత్రమే మరణించిన యాతన శరీరంలో ఉన్న వారికి ఆహారముగా వెళుతుంది అది నీళ్లు నువ్వులు. పిండ ప్రధానము చేస్తుంటే కొంతమేరకు ఆకలి తీరుతుంది ఇప్పటినుంచి యమలోకమునకు ప్రయాణం కొనసాగుతుంది యమకింకరులు యాతన శరీరంలో ఉన్న ఆత్మను తీసుకొని బయలుదేరుతారు. మన భూలోకములో ఒక నెల అయితే 30 రోజులు అయితే యాతన శరీరంలో ఉన్న ఆత్మకి ఒకరోజు అవుతుంది అలా మనము 12 నెలలు అనగా ఒక సంవత్సరం పాటు ప్రతినెల ఆహారము పిండ ప్రధానములు లేదా ఆహారమును ఇచ్చినప్పుడు 12 రోజులు యాతనా శరీరంలో ఉన్న వ్యక్తి ఆహారము తీసుకుంటాడు ఆ 12 రోజులు భూమి నుంచి చనిపోయిన ప్రదేశము నుంచి యమలోకమునకు వెళ్ళుటకు 12 రోజులు లేదా మన కాల వ్యవధిలో సంవత్సరము పడుతుంది ఈ సంవత్సరము అంతా యమలోకమునకు వెళ్లే దారిలోనే ఉంటారు ఇందులో కూడా వారి వారి పాప పుణ్యములను బట్టి యమలోకమునకు వెళ్లే దారిలో కఠిన శిక్షలు ఉంటాయి. మరియు యాతన శరీరంలో ఉన్న వ్యక్తి రోజుకి ఒక పూట మాత్రమే భోజనం చేస్తాడు. ఇలా సంవత్సరము తరువాత యమధర్మరాజు దర్శనమవుతుంది ఆత్మకి. అంతవరకు యమ మార్గం ఉంటుంది యమ మార్గం కూడా పెదనాయన రాళ్లతో,  నిప్పులతో ఘోరమైన వేడితో గాలితో ప్రయాణిస్తూ ఉండాలి. వారి కర్మణాలను బట్టి ఈ ప్రయాణం కఠినముగా సాగుతుంది.  దారి పొడుగు నా ప్రయాణంలో కొడతారు తిడతారు మరియు కఠినమైన రాళ్ల మీద తొక్కుకుంటూ తీసుకెళ్తారు మధ్యలో మృగాలు కుక్కలు ఉంటాయి అవి ఈ వేదన శరీరముని పీకుతూ ఉంటాయి అయినా సరే ప్రయాణమును కొనసాగించాలి. ఆ జంతువులు ఆ జాతన శరీర కండను శరీరమును పీకుతూ ఉంటాయి ఆ నొప్పిని అతను భరిస్తూ ఉంటాడు అలా భరించిన తర్వాత మళ్లీ తగిలిన గాయం మానుతుంది మళ్లీ యాతన మొదలవుతుంది. ఇలా గాజం మానడం, గాయం పెట్టడం నొప్పిని భరించడం దీనినే యమయాతన అంటారు. ముఖ్యముగా యమలోకమునకు ముందుగా చిట్టచివర వైతరణి అని నది ఉంటుంది,  ఈ వైతరణి నది చాలా భయంకరంగా ఉంటుంది ఇందులో చీము నెత్తురు మూత్రము మనము దుర్వాసనతో కలిగి ఉంటుంది,   వెంట్రుకలు ఎముకలు ఇలా కలిగి ఉంటుంది పాపాత్ములకు ఇది ఇలా దర్శనమిస్తుంది,   నదిలో సర్పములో ముళ్ళు ఉంటాయి,   అందులో నుంచి ఈ యాతన శరీరమును ఈడ్చుకొని వెళతారు.  ఈ 12 రోజులు అనగా మనకు సంవత్సరము 12 నెలలు ఈ యమ మార్గము యాతనా శరీరముకు సుఖముగా వెళ్లాలంటే భూదానము చేసి ఉండాలి భూమిని దానమిచ్చి ఉండాలి ఆ పుణ్యం వల్ల ఈ 12 రోజుల యాతన ఉండదు. ఇలా భూదానము చేసిన వారు యమలోకానికి ఇలా కఠినముగా నడిచి వెళ్లరు దివ్య విమానము వస్తుంది అందులో వెళ్తారు.  చివరగా వైతరణి నది దాటాలంటే ఈ ఒక్క నదిని దాటాలంటే గోదానము చేసిన వ్యక్తి అక్కడ ఆ ప్రదేశంలో గోవు తోకని పట్టుకొని ఆ నది అవతలకి వెళ్లే పుణ్యమైన అవకాశము ఉంటుంది ఇలా మనం చేసే ధర్మము, పుణ్యము ధానము ఏదైనా మన తోటి ఈ రకముగా వస్తుంది.  ఇలా మనిషి మరణించిన తర్వాత అనగా ఒక సంవత్సరము తరువాత యతనం శరీరంలో ఉన్న ఆత్మకి యముడు దర్శనమిస్తాడు అది కూడా వారి కర్మను బట్టి సౌఖ్యముగా లేదా కోపముతో ఎనిమిది చేతులతో వారి వారి కర్మలను విధానమును బట్టి అవతారాన్ని దర్శనాన్ని ఇస్తాడు,  హిమ దర్శనం అయిన తర్వాత వారు చేసిన పాపములు సాక్ష్యముగా చిత్రగుప్తుడిని పగలుని రాత్రిని మధ్యాహ్నముని మరియు సూర్యుడిని చంద్రుడిని మరియు అష్టదిక్పాదులు ఇలా అందరినీ సాక్షిగా పెట్టి నువ్వు చేసిన పాపపుణ్యాలను  చెప్పి వాటికి తగ్గ శిక్షలను అమలు చేస్తాడు.     ఆ క్షణము నుంచి శిక్షలు మొదలవుతాయి శిక్షలు మొదలైన తరువాత కొంత పాప పుణ్యములను యముడు అలానే ఉంచి ఆ పాప పుణ్యములను బట్టి, తర్వాత జన్మ ఇస్తాడు. ఇప్పుడు స్త్రీలు గర్భము దాలించినప్పుడు లోపట ఉన్న జీవి వారి పూర్వజన్మలు గుర్తుకు వస్తూ ఉంటాయి అందువలన ఏడుస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు, మనము తిని ఆహారము కూడా గర్భము దాల్చినప్పుడు పుణ్య కరమైన ఆహారము తీసుకోవాలి, మరియు పురాణములు లేదా దేవుడి కథలు లేదా ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేయడమో చూడడమే చదవడం చేయడం వల్ల ఆ గుణము ఆ పుణ్యము లోపట ఉన్న జన్మించబోయే పిల్లలకు ముక్తిని వారి కర్మకు ఇది మీరు చెయ్యగల మంచి ప్రారంభము.  ఎటువంటి చెడు చిత్రములు మరియు  చెడు మాటలు  చెయ్యరాదు ఉండరాదు గర్వము దాల్చినప్పుడు  ఇలా కొన్ని నియమాలు పాటిస్తే పుట్టి సంతానము కూడా  పుణ్యముతో పుట్టి,  పంచు గుణములు  లభిస్తాయి. 

 

27. చిన్న పాపము చేసినందుకు మనిషి  చెడు కర్మను ఎలా అనుభవిస్తాడో  యమలోకంలో తెలిపే కథ:

 యమకింకరులు విపత్తు రాజుకి చెప్పిన కథ. జిడుడు తన 15 వేల జన్మల గురించి తన తండ్రికి చెపుతున్నప్పుడు అందులో ఒక జన్మ కథని తన తండ్రికి చెపుతున్నాడు, ఆ కథే తను యమలోకములో పాప కర్మలను అనుభవిస్తున్నప్పుడు అకస్మాత్తుగా చల్లని గాలి వేసింది, ఒక్కసారిగా హాయిగా, నొప్పి లేకుండా ఒక్క క్షణం అలా అయింది, దానికి కారణము ఆ నరకములోకి పుణ్యాత్ముడైన విప చిత్తు అనే రాజు రావడం వల్ల అని చెప్పాడు. ఆ రాజు యమకింకర్లను ఎందుకు వీళ్లంతా ఇలా నరకయాతన పడుతున్నారు దీనికి కారణం ఏమిటి అని యమకింకరులను విప చిత్తు రాజు అడుగుతాడు అప్పుడు యమకింకరులు ఈ కథని చెబుతారు, నరకయాతన పడుతున్న ప్రజల్లో నేను ఒకరిని అందువల్ల ఆ కథ నేను కూడా విన్నాను. ఒక పుణ్యము కోసమయిన చిన్న పాపము చేసిన దాని కర్మ ప్రతిఫలము ఎంత కఠినముగా ఉంటుందో తెలపటానికి ఈ కథ  సారాంశము,  పూర్వం ఒక బ్రాహ్మణ పుణ్య దంపతులు ఉండేవారు, వారు వారి 30 సంవత్సరాలు అన్నదానము చేస్తూ ఉన్నారు, అది పగలు మరియు రాత్రి సమయమున కూడా అన్నదానము చేయసాగారు, అలా 31 వ సంవత్సరమున ఒక రాత్రి సమయమున, ఆహారము కోసం ఒక అతిధి వచ్చాడు, అప్పుడు ఆ దంపతులు ఇద్దరు, మాకు కొంచెం సమయం ఇవ్వండి మేము 20 నిమిషములలో వేడిగా వంట చేసి పెడతాము అని చెప్తారు, అప్పుడు అతిధి నాకు ఒకరు తిన్న విస్తరిలో నేను తినకూడదు, నాకు ఒక నియమము ఉన్నది, అది నాకు ఏదైనా కొత్త ఆకు లేదా కొత్త విస్తరిలో భోజనము పెట్టండి అని ఆ అతిధి దంపతులతో అన్నాడు, సమయానికి ఇంట్లో కొత్త ఆకు విస్తరి లేదు వారి ఇంటి పక్కన అరటి చెట్టు ఆకు వారి ఇంట్లోకి వాలుతుంది అది చూసి ఆ ఇంటి పక్కన వాళ్ళ చెట్టు ఆకులు తీసుకొని వచ్చి అతిధికి అందులో అన్నం పెడతారు, మరుసటి రోజు మేము మీ ఇంటి నుంచి అరిటాకు తీసుకున్నాము అని మరుసటి రోజు చెప్పుదామని ఈ దంపతులు అనుకున్నారు అది కాస్త వారు మరిచిపోయారు, వారి ఆయువు తీరగానే యముడు దగ్గరికి వెళతారు అప్పుడు యముడు మీరు చాలా అన్నదానము పుణ్యాలు చేశారు మీరు చేసిన తప్పు ఒకటి మాత్రమే ఉంది అది నాకు తెలుసు అది పక్కవారింటిలో ఉన్న అరిటాకును మీరు కోసి అతిధికి అందులో భోజనం పెట్టారు కానీ, కానీ పక్కవారింట్లో ఆ విషయము అరిటాకు కోసిన విషయము వాళ్ళకి మీరు చెప్పలేదు మరిచిపోయారు, మీరు ఆకు కోసింది పుణ్యము కోసమైనా అన్నదానం కోసమైనా చెప్పకపోవడం మాత్రం తప్పు ఈ ఒక్క తప్పు మీరు చేశారు మిగతావన్నీ పుణ్యములే సంపాదించుకున్నారు కావున ఇప్పుడు మొదట మీరు పుణ్యముని అనుభవిస్తారా లేదా పాపమును అనుభవిస్తారా అని యముడు అడగగా ఆ పుణ్య దంపతులు, మొదట మేము పాపమునే అనుభవిస్తాము అని యముడితో అన్నారు అప్పుడు యముడు తన చెయ్యితో   వారిద్దరిని కిందికి అలా తోసి వేస్తాడు అలా వారిద్దరూ  భూమిమీద రెండు చేతులు లేని  వారీగా జన్మిస్తారు అలా రెండు చేతులు లేని వారికి జన్మించి వంద సంవత్సరాలు ఆ భాదని  ఆ పాపాన్ని అనుభవిస్తారు అలా అనుభవించి మళ్లీ మరల పైకి వచ్చి మిగతా పుణ్యమని  అనుభవిస్తారు ఇలా,   పుణ్యము కోసమైనా మంచి పని కోసమైనా ఒక చిన్న అరిటాకు పక్కవారైకి చెప్పకుండా  తీసుకోవడం వల్ల 100 సంవత్సరాలు చేతులు లేకుండా మానవ జన్మ ఎత్తి  పాపాన్ని    అనుభవించారు  ఇలా చిన్న తప్పుకే ఇంత  పాపాన్ని అనుభవించాలి, ఇలా ఇక్కడ ఉన్న ప్రజలందరూ చాలా పాపాలు చేశారు అని యమకింకరులు ఈ రాజుకి ఈ కథని చెపుతారు  అక్కడ పాపాలు అనుభవిస్తున్న వారిలో జిడుడు  కూడా ఒక వ్యక్తి ఈ కథ అంతా జడుడు విన్నాడు ఒక జన్మలో పాపం అనుభవిస్తుండగా ఈ కథని తన తండ్రితో చెప్పాడు.  చివరిగా ఈ రాజు కొంత సమయము యమలోకములో నరకములోకముకి ఎందుకు వచ్చాడంటే ఈ రాజు కూడా తన జీవితకాలమంతా పుణ్యములే చేశాడు కానీ తన చిన్న భార్యను కొంత రవ్వంత పక్షపాతముతో ఉన్నాడు అందువలన ఆ కొద్ది స్వల్ప పాపము వల్ల  నరకములోకి కాలు పెట్టవలసి వచ్చింది,  కొంత సమయము ఉండవలసి వచ్చింది, ఆ కొంత సమయము ఈ రాజు ఉండటం వల్ల అక్కడ ఉన్న పాపాలు అనుభవిస్తున్న ప్రజలందరికీ హాయిగా ఉండటం జరిగింది. అప్పుడు రాజు యమకింకరులతో అడుగుతారు వీరంతా ఎందుకు ఇలా పాపాలను అనుభవిస్తున్నారు కారణం ఏమిటి అని అడగక ఈ చిన్న కథని యమకింకరులు రాజుకి చెబుతారు.

 

28.  ఏ పాపములకు ఏ శిక్షలు ఉంటాయి?   పాపాలు వాటికి అనుభవించవలసిన శిక్షలు: యమకింకరులు రాజుతో ఇలా చెబుతున్నారు, పర ఆడవారిని స్త్రీలను చూడడము మరియు పరుల ధనమును తీసుకెళ్లడం మరియు పరుల దగ్గర నుంచి తీసుకున్న ధనమును కట్టకపోవడం, పర ధనము మీద పర లేదా ఇతరుల వస్తువుల మీద దృష్టి పెట్టడం లేదా చూడడం ఎన్ని సార్లు ఎన్ని నిమిషములు చూస్తే అన్ని సంవత్సరముల శిక్ష అనుభవిస్తారు అనగా ఇనప ముక్కలు కలిగిన పక్షులు వారి కంటిలో అన్ని సంవత్సరాలు పొడుస్తూ ఉంటాయి. మరియు నేను ఈ కార్యముకు కార్యక్రమానికి లేదా తద్దినముకు వస్తాను అని చెప్పి రాకుండా ఉండిన వారికి, మరియు ఆహారము తిని కూడా తినలేదు అని చెప్పిన వారికి చెడు ఒకరికి చేసిన వారికి ఈనప ముక్కలు కలిగిన పక్షులు వారి వారి నాలుకలను చీల్చుతాయి పీకుతాయి. మరియు చెడ్డ పని చేస్తాము అని ఒప్పుకొని చెయ్యకుండా ఉండటము లేదా చెయ్యకుండా చూసిన వారికి ఈ పక్షులు హాని కలిగించవు యమలోకములో. మరియు వేదములను గురువులను విప్రులను నిందిస్తారు మరియు చెడుగా మాట్లాడుతారో వారు ఈ నరకముకు వచ్చిన తర్వాత ఈ పక్షులు వారి కళ్ళను వారి శరీరమును పీకుతాయి, ఇనప ముక్కలు ఉన్న గద్దలు పొడిచి పొడిచి నరకయాతన చేస్తాయి. మరియు ఉపాధ్యాయులను, యజ్ఞము చేయించే వారిని, స్నేహితులను, తల్లిదండ్రులను, భార్యాభర్తలను, పిల్లలను,  భక్తులను, యాత్రికులను, వీరి మధ్య గొడవలు పెట్టిన వారికి మరియు విడదీసిన వారికి   చనిపోయిన తర్వాత నరకం వచ్చినప్పుడు వారికి వారి శరీరములను  రంపములతో  కోస్తారు అలా కొన్ని సంవత్సరాలు కోస్తూ చీల్చుతారు.  పరులను చూసి సంతోషించని వారు మరియు పరులకు హాని కలిగించేవారు, విసిని కర్రలు దొంగతనము చేసేవాళ్లు, ఇంట్లో తిరిగే ఫ్యాన్లు మరియు ఆ పూజ సామాను గంధము ఎత్తుకు వెళ్లేవారు తీసుకు వెళ్లేవారు అడగకుండా ఇంటి పక్కన పూలు కోసేవారు, వీళ్లంతా కరంబు వాలు నరకంలోకి వెళ్లి శిక్షలు అనుభవిస్తారు కరంభవాలు నరకం అంటే ఇసుకనే బాగా వేడి చేసి వాటి మీద ఈ వ్యక్తులను ఉంచుతారు, తద్దినానికి బొక్తగా సమయానికి వస్తా అని రాకపోవడం మరియు వేరొకరి తద్దినమునకు వెళ్లిన వాడు వీరిని ఇనుప ముక్కలు కలిగిన పక్షులు వచ్చి పొట్ట చేయించి తీగులను బయటికి వేసి శిక్షిస్తూ ఉంటాయి.. తరవాత వచ్చే జన్మలో ఆ వ్యక్తి అన్నము తినలేని విధముగా జన్మిస్తాడు. కొంతమందికి కొంత వయసు వచ్చాక లేదా పుట్టుకతోని అన్నము ఎక్కువ తినలేరు దానికి కారణము ఈ పాపము చేసి ఉంటారు. 

 తల్లి నీ తండ్రి ని మరియు తిట్టిన వారికి మలమూత్రములతో కూడిన చెరువులు లేదా గుంటలు ఉంటాయి అందులో ముంచి తిరగవేసి హింసిస్తారు. దేవత నైవేద్యము పెట్టనివారు దానిని అసుర అన్నము అంటారు, తల్లిదండ్రులకు, గురువాళ్ళకు ఆహారము పట్టని వారు మరియు దేవుడికి సమర్పించకుండా ఆహారము తిన్నవారు మరియు దీపారాధన చెయ్యని వారు మరియు ఏ ఒక్కరోజు పంచభూతములకు నమస్కారము చెయ్యని వారు మరియు పక్షులకు ఆహారం పెట్టని వారు మరియు పనిచి పని చేయించుకుంటున్న యజమానులు వారి పని చేస్తున్న వారికి ఆహారము పెట్టనివారు ఈ పాపములు చేసిన వారు తలకిందులుగా ఉంచి వారిని చీము నెత్తురు కలిగిన పదార్థములలో ముంచుతారు మరియు  వారి నోటిలో  కాల్చిన సువ్వలతో నోటిలో పొడుస్తారు ఇలా కొన్ని సంవత్సరాలు చేస్తారు చేసి మరల వారు నీచ జన్మ భూమి మీద జన్మిస్తారు.

నీతో వచ్చిన యాత్రికులకు ఆహారము పెట్టనివారు పైన చెప్పిన పాపమని అనుభవిస్తారు మరియు ఎంగిలి చేతితో ఎంగిలి నోటితో అనగా ఆహారము తింటున్నప్పుడు అలాగే బ్రాహ్మణుడను మరియు గోవును ఆవులు మరియు విప్రుడు మరియు అగ్నిని వీటిని మీరు ఏదైనా పదార్థము తినేటప్పుడు చూడరాదు, తాకరాదు ఈ పాపము చేసినవారికి మరణించిన తర్వాత యమలోకములో చూసిన కంటిలో కళ్ళల్లో నిప్పులు పోస్తారు, నోట్లో నిప్పులు పోస్తారు అందుకని ఎంగిలి నోటితో లేదా ఏదైనా పదార్థములు తినేటప్పుడు గురువులను అగ్నిని ఆవుని బ్రాహ్మణుడని చూడకూడదు తాకకూడదు. మరియు సూర్యుడిని చంద్రుడిని, నక్షత్రములను కూడా ఎంగిలి నోటితో చూడరాదు. పొరపాటున గాని తండ్రిని గాని మరియు గురువును గాని, తల్లిని కానీ తన్నిన వారు మొక్కజొన్న కంకిని కాల్చినట్టు వారిని నిప్పులపై యమకింకర్లు కొన్ని సంవత్సరాలు కాలుస్తారు. ముఖ్యమైనది ఎప్పుడైనా జీవితములో పాయసండము ఇంట్లో ఉండినప్పుడు ఖచ్చితంగా దేవుడికి సమర్పించిన తర్వాతనే తినాలి  ఇలా చెయ్యని వారికి  నోట్లో మలమూత్రములను పోసి నిప్పులు పోసి శిక్షిస్తారు.  చెవిలో నుంచి సూదులను కాల్చి పొడుస్తారు. గురువులని నిందించిన లేదా మంచి వ్యక్తులను నిందించిన ఆ నిందని సమర్థిస్తూ ఏమీ అనకుండా ఉన్నవారు మరియు విన్నవారు చెడు చెపుతున్నప్పుడు విన్నవారు  వీళ్ళకి యమకింకర్లు  చెవుల్లోకి కాల్చిన సూదులను కొన్ని సంవత్సరాలు పొడుస్తూ ఉంటారు.  దేవాలయాలు మరియు దేవాలయాలకు సంబంధించిన భూములను ఆక్రమించిన వారు మరియు గురువులకు సంబంధించిన ప్రదేశాలు ఆశ్రమాలు భవనాలు, ధర్మ సత్రంలో  పురాణాలు జరిగే సభలు మరియు చలివేంద్రములు, కూల్చివేసినప్పుడు వాళ్ళని యమలోకంలో నెమ్మది నెమ్మదిగా వారి చర్మాన్ని కొలుస్తూ ఉంటారు అలా శిక్షించిన తర్వాత చర్మాన్ని మొత్తం వలిచిన తర్వాత కొరడాలతో కొన్ని సంవత్సరాలు కొడుతూ శిక్షిస్తూ ఉంటారు.  ఇతరులకి దానం చెయ్యని వారు పిసినారి వ్యక్తిత్వం కలవారు, ఇతరులకు ఆహారము కూడా తన జీవితంలో భోజనం చెయ్యని వారు ఇటువంటి వారికి మరణించిన తర్వాత మలమూత్రములే ఆహారముగా లభిస్తాయి ఇలా కొన్ని సంవత్సరాలు శిక్షించబడతాడు. నపుంసకుడు ఆడవారిని పెళ్లి చేసుకోకూడదు ఆమె జీవితాన్ని అన్యాయం చేసినప్పుడు అలాంటి వ్యక్తులకు నరకములో మనిషి లాంటి ఇనుప   విగ్రహమును తయారు చేసి ఆ విగ్రహమును బాగా కాలుస్తారు కాల్చి ఆ విగ్రమునకు ఈ పాపము చేసిన వ్యక్తిని  కట్టివేసి కొరడాలతో కొన్ని వేల 1000 సంవత్సరాలు కొడతారు.  ఆవులు వెళుతున్న దారిలో మరియు వాటికి ఎదురుగా మూత్రము చేయరాదు, విప్రుడికి మరియు సూర్యుడికి, గోశాల, ఎదురుగా మూత్రం చేయరాదు.

 ఇలా చేసిన వారికి మూత్ర ద్వారము దగ్గర కాల్చుతారు, ఇనప ముక్కలు గల పక్షులు వచ్చి పొడుస్తాయి చీల్చుతాయి. ఎవరైనా శరణు అని వచ్చిన వారిని రక్షించాలి అలా రక్షించకుండా చేసిన వ్యక్తులకు మరియు ఒకరి ధనమును అపహరించిన వారికి మరియు తప్పుగా ఇచ్చిన వారికి చెల్లించకుండా ఉన్నవారికి ఇలా చేసిన వారికి జీవించి ఉన్నప్పుడే వారి వంశస్తుల నుంచి వందల సంవత్సరాలు కష్టాలకు గురి అవుతారు మరియు మరణించిన తర్వాత వారిని కాల్చి ఏడిపిస్తారు మరియు గురువుగారి ముందు పైన కూర్చోకూడదు గురువు పైన కూర్చొని ఇతరులు కింది కూర్చోవాలి అలా కింద కూర్చొని వారిని మరణించిన తర్వాత పెద్ద బండరాళ్లతో ఎత్తిస్తూ వాటిని మీద పడేస్తూ శిక్షిస్తారు. నీచుల దగ్గర దానము పుచ్చుకోరాదు తీసుకోరాదు వారిని ఇనుప మొక్కలు నా చీమలు కరుస్తూ ఉంటాయి మరియు వారి దగ్గర ఉద్యోగం కూడా చేయకూడదు. నిత్యం గోవుని పూజిస్తూ ప్రదక్షిణ చేసిన వారు 1000 సంవత్సరాల కలిగిన పుణ్యాన్ని లభించుకుంటాడు. చెడు పదార్థములను మరియు గొల్లిపైన పదార్థములను బహుజనముగా పెట్టిన వారికి వారు మరణించిన తర్వాత నిప్పులను భోజనముగా పడతారు. బంగారమును అపహరించిన వారు మరియు గురుపత్నిని పొందిన వాడు, బ్రహ్మ హత్య చేసినవాడు మరియు మద్యం తాగినవాడు  వీరందరిని పైన కింద కట్టెలు పెట్టి మంట పెట్టి కొన్నివేల సంవత్సరాలు కాలుస్తూ ఉంటారు   మళ్ళీ భూమి మీద జన్మించి రోగిగ్రస్తులై పుట్టి  పాపాలను అనుభవిస్తారు.  నీచమైన పాపము ఏమిటంటే గోవుని ఆవుని హత్య చేయడం ఇలాంటి వారికి బతికుండగానే చంపబడే అడవిపందిగా మూడు జన్మలు జన్మిస్తాడు. మళ్లీ పైన చెప్పిన పాపాలన్నీ ప్రతి మనిషిని తర్వాత మరల భూలోకములో జన్మ ఎత్తి అనుభవించవలసి వస్తుంది, అందులో గురుత్రోహులకి మరియు గురుపత్రిని కామముతో చూసిన వాడికి మరియు గురు సొమ్ముని అపహరించిన వారు జన్మిస్తారు మరియు తండ్రిని పోషించి తండ్రిని తిట్టిన వారు గౌరవం కదా పుడతాడు  అన్న భార్యను తిట్టేవాడు అపహరించేవాడు  అవయవాలు లేని పక్షులుగా కబోధ పక్షులుగా లేదా కపోత పక్షులుగా పుడతారు.  యజమాని దగ్గర ఉద్యోగం చేస్తూ యజమానిని తిట్టినవాడు అతడు వచ్చే జన్మలో కొండముచ్చుగా కోతిగా పుడతాడు. సాలి ద్రోహం చేసిన వ్యక్తులు నీచమైన కోతి జన్మగా ఎతుతాడు మరియు క్రిమి కీటకాలుగా పుడతారు ఇతరులను చెడుగా చూడడమే మాట్లాడడం చేసిన వారు మరియు విశ్వాసఘాతకులు నమ్మించి మోసం చేసే వాళ్ళు చేపగా పుడతారు, ధాన్యాలను అనగా  గోధుమలు  ఆహారములను అపహరించిన వారు పందికొక్కులుగా జన్మిస్తారు. పర స్త్రీని అపహరించిన వారు కామముగా చూసినవారు కొంగగా ,శ్రద్ధగా, పాముగా, జన్మిస్తే ఉంటాడు.  భోజన పదార్థాలు అపహరించిన వారు పిల్లిగా పుడతారు. పుష్కరాలలోనూ మరియు నదులలోను నీటిలోనూ మూత్రము విడవరాదు మూత్రపిసర్జన చేయరాదు. తెలంక పిండి పదార్ధములను అపహరించిన వారు ఎలకలు గా జన్మిస్తారు. నెయ్యి అపహరించిన వారు ముంగిసలుగా జన్మిస్తారు. నీతిని అపహరించిన వారు ముంగి జన్మిస్తారు. మేక మాంసం అపహరించిన వారు నీటి కాకిగా జన్మిస్తారు. చాపల మాంసము ఎత్తుకెళ్లిన వారు కాకిగా జన్మిస్తారు. ఉప్పు అపహరించిన వారు నీటి కాకై పుడతారు. పెరుగును అపహరిస్తే క్రిమి కీటకాలు జన్మిస్తారు. పాలు అపహరిస్తే కొంగగా జన్మిస్తారు. నువ్వునని అపహరిస్తే గబ్బిలమై జన్మిస్తారు. దేనిని అపహరిస్తే అడవిస్తారు.  అప్పాలు ఆంజనేయ స్వామికి ఇష్టమైనవి అభిహరిస్తే చీమగా జన్మిస్తారు.  యజ్ఞం కోసం మరియు పూజ కోసం వండిన ఆహారమును అపహరిస్తే బల్లిగా జన్మిస్తారు.  మధ్యమును అపహరిస్తే తీతువు పెట్టగా జన్మిస్తారు. ఇనుమును అపహరించిన వారు వారు కాకిగా జన్మిస్తారు. కంచను అపహరించిన వారు పసుపు పిట్టలుగా జన్మిస్తారు. వెండిని అపహరిస్తే పావురముగా జన్మిస్తారు. బంగారమును అపహరిస్తే క్రిమికీటకాలుగా జన్మిస్తారు. తేనెను అపహరిస్తే అడవి ఈగగా జన్మిస్తారు. పట్టు వస్తువులను అప్పగిస్తే చక్రవాక పక్షిగా జన్మిస్తాడు. మామూలు దుస్తులను అపహరిస్తే పట్టు పరుగుగా జన్మిస్తారు. చీరలను అపహరిస్తే చిలకగా జన్మిస్తారు. దావలని ఉపకరిస్తే ఎలుగుబంటిగా జన్మిస్తారు. అన్న సంబంధ వస్తువులు, అగ్నికి సంబంధించిన వస్తువులు అపహరిస్తే ముందు కొంగగా తర్వాత గాడిదగా జన్మిస్తారు. సుగంధ ద్రవ్యములు అపహరించిన మరియు కూరగాయలు వీటిని అపహరించిన వారు ఆకు పురుగులుల జన్మిస్తారు. ఎరుపు రంగుని కలిగిన బట్టలు అపహరిస్తే ఎర్రటి పక్షులుగా జన్మిస్తారు. కట్టెలు అపహరిస్తే చెక్కలో పురుగులుల జన్మిస్తారు.  చాలా ముఖ్యమైనది పువ్వులను అపహరించిన పువ్వులను కోసినప్పుడు చెప్పకుండా  తెంపిన  వారు కటిక దారిద్రమును  పొందుతారు,   ధనము నిల్వ ఉండదు  దారిద్ర జీవితమును అనుభవిస్తారు. పువ్వులను దానము చేసిన వారు మరియు వారి చేతిలో పువ్వులు కట్టి గురువులకు సమర్పించిన వారు కుబేరుడి పక్కన కూర్చునే పుణ్యమును సంపాదించుకుంటారు.  వాహనములు మరియు వాహనము సంబంధించిన వస్తువులను అపహరించిన వారు ఎన్ని జన్మలకైనా కుంటివారీగా అంగవైకల్యము కలిగి జన్మిస్తారు. జలము అనగా నీటిని అపహరించిన వారు జాతక పక్షిగా జన్మిస్తారు. భూమిని అపహరిస్తే పక్కవారే భూమి అంగుళం కూడా అపహరించరాదు అలా అపహరించిన వారు గడ్డిగా మరియు పొదలుగా మరియు తీగలుగా చెట్లుగా పుడతారు ఇలా జన్మించిన తర్వాత కొన్ని జన్మల తర్వాత రోగగ్రస్త మానవుడిగా జన్మిస్తాడు. ఎద్దులు ఆవులు వాటిని హింసించిన మరియు వాటి వృషములను బాధ కలిగేలా ప్రయత్నించిన వారు నపుంసకులుగా జన్మిస్తారు. ఎద్దు మాంసము ఆవు మాంసము తిన్నవారు 21 జన్మలు నపుంసకులుగా జన్మిస్తారు తర్వాత క్రిమి కీటకాలుగా జన్మిస్తారు. గురువులకి దక్షిణ ఇవ్వనివారు ముఖ నేత్రాలకు సంబంధించిన వ్యాధితో జన్మిస్తారు మరియు మూత్ర నల ద్వారాలకు సంబంధించిన వ్యాధులతో పుడతారు లేదా సతమతమవుతారు. 

 

 29. ఏ మనిషి స్వర్గము నుంచి భూమి మీద జన్మించాడు మరి ఈ మనిషి నరకము నుంచి భూమి మీద జన్మించారు అనేది మనం ఇందులో తెలుసుకోవచ్చు: యమకింకారులు విపత్తు అనే రాజుకి చెప్పారు అందులో మొదటిగా నరకము నుంచి భూలోకములో జన్మించిన వారు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఎప్పుడు కఠినంగా మాట్లాడుతారు, ఇతరులతో కఠినంగా మాట్లాడటం లేదా తిట్టడం చేయువారు.  వారి మాటలతో ఇతరులను బాధ పెట్టే వ్యక్తులు, నరులకు ఉపకారము బదులు అపకారము చేయువారు. ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వని వ్యక్తులు, సూచిక శుభ్రముగా ఉండని వ్యక్తులు, దేవతలను తిట్టడం చేయడం గురువులను తిట్టడం, పరుల యొక్క ధనమును అపహరించిన వారు, ఎప్పుడు జాలి చూపని వ్యక్తులు, ఎప్పుడు కోపముగా ఉంటున్న వ్యక్తులు, మేలు చేసే వ్యక్తులకు కూడా చెడు చేసిన వ్యక్తులు  వీరందరూ నరకములో శిక్షలు అనుభవించి భూమిమీద జన్మించిన మానవులు.  పుణ్యము చేసి ఆ పుణ్యమని అనుభవించి స్వర్గము నుంచి భూమి మీద జన్మించిన వ్యక్తుల లక్షణములు, వారిని ఎలా తెలుసుకోవచ్చు? గురువులు కనిపించిన వెంటనే గురువులను పూజించువారు నమస్కరించి వారు వినయముగా ఆనందంగా ఉన్నవారు స్వర్గము నుంచి భూమి మీద జన్మించిన వారు మరియు దేవాలయము కనిపిస్తే ఆనందముతో భక్తితో తలవంచి నమస్కరించినవారు మరియు పురాణములు దేవతల కథలను వినడము చదవడం చేసినవారు స్వర్గము నుంచి భూమి మీద జన్మించిన వారు, ముఖ్యంగా ఎంతో పుణ్యం చేసుకొని స్వర్గములో  అనుభవించి భూమి మీద జన్మించిన వారిలో బ్రాహ్మణుడు దేవుడికి పూజలు అందించే వ్యక్తులు వారు స్వర్గము నుంచి భూమి మీద జన్మించారు  అందుకే వారికి దేవుడిని తాకగలిగే అవకాశం మరియు పూజించే అవకాశం వస్తుంది.  మరియు కనిపించిన రోషలను సాష్టాంగము చేసి నమస్కరించి పూజించినవారు, న్యాయము కలిగిన మంచి పితృమూర్తులను పూజించేవారు నమస్కరించేవారు. సజ్జన సాంగత్యం కలిగిన వారు అనగా మంచి మాటలు పురాణాలు వినడము మంచి మాటలు మాట్లాడేవారు వినేవారు చదివేవారు, ఎప్పుడు సత్యము పలికేవాడు అసత్యము పలకని వాడు ఎప్పుడూ ధర్మము పాటించేవారు నిజమైన మాటలు మాట్లాడేవాడు, ప్రతి ప్రాణిని ప్రేమించేవారు, ప్రతి మనిషిని ప్రతి ప్రాణిని ప్రేమించేవారు, దయాకర్ణతో కలిగి ఉన్న వ్యక్తులు, మైత్రి కలిగిన వారు ఎప్పుడూ  శత్రుత్వం లేని వ్యక్తులు,  సాధువులతో స్నేహం చేసేవారు,   ఉత్తమ లోకాలకు వెళ్ళుటకు ప్రయత్నించువారు మరియు పుణ్యాన్ని సంపాదించుకునే వారు మంచి చేసి,  భూలోకము కంటే పైన ఒక మంచి లోకం ఉన్నది ఆ లోకమునకు వెళ్ళుటకు భూలోకములో మంచి పుణ్యమున సంపాదించుకొని మంచి పనులను చేసేవారు స్వర్గము నుంచి భూలోకములో జన్మించినవారు. వేదమును నమ్మి పాటించేవారు, వేదములను చెప్పేవారు వినేవారు వీరంతా స్వర్గము నుంచి భూములోకములకు వచ్చినవారు లక్షణాలు.

 

30. పతివ్రతలు ఎంత శక్తివంతమైన వాళ్ళు ఈ కథలో తెలుస్తుంది? వారి మాటకు ఎంత శక్తి ఉంటుందో తెలుస్తుంది? ఈ కథ సుమతి పతివ్రత కథ: సుమతి భర్త కొన్ని కర్మల చేత తాను కుష్టి రోగి దుస్తుడిగా ఉంటాడు తన భార్య అయిన సుమతి ఆ భర్తని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది ఒక రోజు తన భర్తను నేను నడవలేను కాబట్టి నన్ను ఇంటి ముందట కూర్చోబెట్టు ఇంట్లో ఉంటే నాకు సమయము గడవటం లేదు అని చెప్పగా సుమతి తన భర్తని ఇంటి ముందు కూర్చోబెట్టింది, అప్పుడు సుమతి భర్త చాలా కోపిష్టి మరియు చెడు అలవాట్లు కలిగిన వాడు అందువల్ల తన మంద బుద్ధి కారణంచేత, ఇంటిముందు వెళుతున్న ఒక నాట్య కర్త దాసిని చూశాడు, అప్పటినుంచి ఆ నాట్య కర్త నాకు కావాలి అని భార్యతో చెప్పి నేను ఆమె లేనిది ఉండలేను అని చెప్పగా, సుమతి తన భర్త కోరికను తీర్చడం కోసం ఆనాటి కర్త యువతి దగ్గరికి వెళ్లి నా భర్త ఇలా అడిగాడు నిన్ను అని చెప్పి మరియు నా భర్త కృషి వ్యాధితో బాధపడుతున్నాడు అని చెప్పగా తాను తిరస్కరించింది సుమతి బ్రతిమలాడంగా వేశ్య అయినా నాట్యకర్త ఒప్పుకున్నది కాబట్టి ఆ యువతి నీ భర్తను ఈ సమయానికి నా దగ్గరకు తీసుకు రమ్మని సుమితితో చెప్పింది అందువల్ల సుమతి ఒకరోజు రాత్రి సమయమున తన భర్తను ఒక గంప మీద కూర్చోబెట్టి ఆ గంపని సుమతి తన నెత్తి పైన పెట్టుకొని ఆ రాత్రి సమయమును నడుచుకుంటూ ఆవేశ ఇంటిని వెతుక్కుంటూ బయలుదేరింది అదే సమయమున సుమతి ఆ చీకటిలో దారి మరిచి వేరొక దారివైపు వెళ్ళసాగింది అప్పుడు అక్కడ ఒక మహర్షి కి రాజు తన రాజ్యములో నగలను అపహరించాడు అని పటులు ఆ మహర్షి వెనకాల నగలు దొరకటంతో అతడే దొంగిలించాడని రాజు అతడికి ఒక శిక్ష వేస్తాడు ఆ మహర్షి మల రంద్రం నుంచి శూలమును దింపండి అని రాజు ఆ మహర్షికి శిక్ష వేస్తాడు, ఆ మహర్షి కూడా చాలా గొప్పవాడు తను మారువేషంలో మామూలు వ్యక్తిగా ప్రపంచమంతా నడుస్తూ అన్ని ప్రదేశాలు చూస్తూ దర్శనాలు చేసుకుంటూ ఒక ఊరిలో ఒక చెట్టు కింద ధ్యానంలో ఉండగా దుండగులు రాజు దగ్గర దోచుకెళ్లిన నగలు ఈ మహర్షి తపస్సు చేస్తున్న వెనకాల వేసి పారిపోతారు, మోయలేనంత నగలు ఉండడం వల్ల కొంత నగలు తపస్సు చేసుకుంటున్నా మహర్షి వెనకాల వెయ్యడం వల్ల దుండగుల వెనక బట్టలు రావడం వల్ల చెట్టు కింద ఉన్న మహర్షి వెనకాల ఉన్న నగదు చూడటం వల్ల మహర్షి ఆ నదులు దొంగలించాడని రాజుతో చెప్పడం వల్ల ఆ రాజు ఈ మహర్షి ఎవరో తెలుసుకోకుండా చూలాన్ని మలద్వారం ద్వారా దింపి ఉంచండి అని శిక్షణ ఆ మహర్షికి ఇస్తాడు అప్పుడు ఆ మహర్షి ఆ బాధని అనుభవిస్తూ ఉంటాడు ఈ శిక్ష కూడా మహర్షికి ఎందుకు వచ్చిందంటే తాను చిన్నతనంలో 8 తూనీకులను సూదితో పొడవడం వల్ల యమధర్మరాజు తెలియక ఈ శిక్షణ దాచు ద్వారా మహర్షికి వచ్చేలా చేశాడు అందువల్ల ఆ బాధ అనుభవిస్తున్న మహర్షి దారిగుండా ఈ సుమతి తన భర్తను బుట్టలో పెట్టుకొని అది మోస్తూ నడుచుకుంటూ చీకటిలో వెల్ల సాగింది అప్పుడు సుమతి భర్త కాలు ఈ మహర్షికి తాకగానే మన రంద్రం నుంచి ఉన్న ఈ శూలము కాస్త ఇంకా లోపలికి వెళ్ళింది దానివల్ల మహర్షికి నొప్పి అనేది ఎక్కువైపోయింది రక్తస్రావం ఎక్కువగా జరిగింది ఆ రూపంలో మహర్షి సుమతి భర్తను సూర్యుడు ఉదయించగానే నీ భర్త చనిపోతాడు ఏ త్రిమూర్తులు ఎవరు ఏమి చేయలేరు నీ భర్త సూర్యుడు ఉదయిస్తే చనిపోతాడు అని ఆ మహర్షి శాపాన్ని ఇస్తాడు దానివల్ల సుమతి ఆయన పతివ్రత  శక్తితో తాను కూడా  సూర్యుడు ఉదయించకూడదు అని  సూర్యుడికి మాట అన్నది.   దీని ద్వారా  సూర్యుడు  ఉదయించక  భూమి నాశనమయ్యే పరిస్థితి  వస్తుంది  అన్ని ప్రాణులకు ఆటంకం కలుగుతుంది సూర్యుడి లేకపోవడంతో,  అప్పుడు దేవతలందరూ కలిసి త్రిమూర్తులు దగ్గరికి వెళతారు ఆ త్రిమూర్తులు కూడా మా వల్ల కాదు అనేసి చెబుతారు, అప్పుడు ఆ త్రిమూర్తులు ఈ సమస్య నుండి తొలగించేది భూమి మీద అత్రి మహర్షి భార్య అనసూయ పతివ్రత ఉంటుంది ఆవిడ వల్ల ఈ సమస్య తీరుతుంది అని దేవతలందరికీ త్రిమూర్తులు చెప్పగా దేవతలందరూ అనసూయ దగ్గరకి వెళ్లి సుమతి చెప్పిన మాటను ఉపసంహరించుకోమని చెప్పు అని దేవతలందరూ అనసూయతో చెబుతారు అప్పుడు అనసూయ నేను సుమతి నుండి నేను ఈ సమస్యను తొలగిస్తాను కానీ సుమతి భర్త సూర్యుడు ఉదయించగానే చనిపోతాడు చనిపోయిన భర్తను మీరు దేవతలు కాబట్టి మళ్ళీ జన్మించేలాగా చేయండి ఇలా చేస్తే నేను సుమతి దగ్గరికి వెళ్లి ఈ సమస్యను తొలగిస్తాను అని అనసూయ దేవతలందరితో చెబుతుంది అప్పుడు అనసూయ మరియు సకల దేవతలందరూ సుమతి ఇంటికి వస్తారు అప్పుడు అనసూయ అనే నేను వచ్చాను అని చెప్పగా సుమతి తలుపులు తీస్తుంది, ఎవరు చెప్పినా, అవి పలికిన, సుమతి తలుపులు వేసుకొని ఇంట్లోనే ఉంది, సుమతికి అనసూయ గురించి తెలుసు కాబట్టి అనసూయ వచ్చి చెప్పగానే తలుపు తెరుస్తుంది నీకు సూర్యుడికి ఇచ్చిన శాపాన్ని మాటలు ఉపసంహరించుకో అని అనసూయ సుమతితో చెపుతుంది, అప్పుడు సుమతి సూర్యదేవా మరల నీవు ఉదయించు అని చెప్పగా సూర్యుడు ఉదయించాడు అప్పుడు దేవతలందరూ కలిసి సుమతి భర్తను మామూలు యుద్ధ వయసుల ఏ కుష్టి వ్యాధి లేకుండా మంచి ముద్దులతో బతికిస్తారు ఇలా ఈ కథలో సుమతి అనే మామూలు పతివ్రత మాట శక్తి ఎలా ఉంటుందో మీకు తెలిసింది.

 

 

31. దత్తాత్రేయుడు ఎలా జన్మిస్తాడు ఈ కథలో తెలుసుకుందాం: సుమతి అనే పతివ్రత కథ తర్వాత సూర్యుడిని ఉదయించేలా చేసిన తర్వాత లోకానికి అనసూయ మంచి చేసింది అందువల్ల త్రిమూర్తులు ఇంతకుముందే అనసూయకి మాట ఇస్తారు ఎప్పుడైతే లోకానికి నీ ద్వారా పంచు జరుగుతుందో అప్పుడు మేము బ్రహ్మ విష్ణు మహేశ్వరలు పిల్లలుగా జన్మిస్తారు అని చెప్పగా, ఇప్పుడు ఆ సమయం వచ్చింది అనసూయ అని చెప్పి మూడవ పిల్లవాడిగా దత్తాత్రేయుడు మూడు ముఖములు కలిగిన వ్యక్తిగా పుట్టగానే 16 ఏళ్ల వయస్సు  కలిగిన పిల్లవాడిగా  జన్మిస్తాడు.